Saturday, July 12, 2025
spot_img

ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Must Read

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్ విధించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పిటిఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‎ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజధాని ఇస్లామాబాద్‎లోని రెడ్ జోన్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని పీటీఐ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇస్లామాబాద్ లో భారీగా భద్రత దళాలను మోహరించారు. రోడ్లను మూసివేసి, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్ అమలు చేస్తున్నారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS