Wednesday, April 2, 2025
spot_img

( బిఎస్ఎఫ్ఐ ) కేయూ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా గుండబోయిన నవీన్ నియామకం

Must Read

బిఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా న్యాయశాఖ విద్యార్థి గుండబోయిన నవీన్ నియమితులయ్యారు. తనను ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఎక్కడ చూసినా అవినీతే ఉందని , మహనీయుల ఆశయాల సాధన కొరకై సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తనాని ఈ సంధర్బంగా తెలియజేశారు.రైతు కార్మిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని అన్నారు.జాతీయ రాష్ట్ర కమిటీలకు బి.ఎస్.ఎఫ్.ఐ.కేయూ విద్యార్థి సంఘం నాయకులూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS