Monday, February 3, 2025
spot_img

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Must Read

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
చివరి తేదీ – 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చు
వయోపరిమితి -18 నుండి 25 సంవత్సరాలు (రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది)
జీతం : లెవల్ 01 ప్రకారం నెలకు రూ.18000 నుండి రూ.56,900
రాతపరీక్ష : అక్టోబర్ 06 2024

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.tincometax.gov.in సంప్రదించవచ్చు.

Latest News

రూ. 12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ

వేతన జీవులకు ఊరట కలిగిన నిర్మలమ్మ పద్దులు రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం రైతుల కోసం మరో కొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS