Saturday, October 4, 2025
spot_img

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Must Read

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
చివరి తేదీ – 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చు
వయోపరిమితి -18 నుండి 25 సంవత్సరాలు (రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది)
జీతం : లెవల్ 01 ప్రకారం నెలకు రూ.18000 నుండి రూ.56,900
రాతపరీక్ష : అక్టోబర్ 06 2024

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.tincometax.gov.in సంప్రదించవచ్చు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This