Friday, September 20, 2024
spot_img

పిఠాపురంలో పవన్ గెలుపు

Must Read
  • 70 వేల మెజారిటీతో ఘన విజయం
  • తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్
  • జనసేనని గెలుపుతో కార్యకర్తల సంబరాలు
  • ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం..

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఇంకా కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు అత్యధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది.పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.తొలిసారిగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడ్తుండడంతో అయిన అభిమానులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేటిస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరో వైపు పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This