Friday, October 3, 2025
spot_img

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

Must Read

రాజకీయాల్లో విమర్శలు
ప్రతి విమర్శలు సహజమే..
కానీ హద్దులు దాటి అధికారమే అంతిమ
ధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునే
వికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..
అనైతిక డైలాగ్‎లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..
ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజల
ప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారు
రాజకీయాల్లో హుందాతనానికి
నైతిక విలువలను పాతరేస్తున్న తీరు
ఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!
ప్రజలు అంతా గమనిస్తున్నారు..
ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించిన
ప్రజా చైతన్యం ముందు మీరెంత..?

  • మేధాజీ
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This