Saturday, October 4, 2025
spot_img

భారత్-పాక్ లాంటి మ్యాచ్ ఆడడం ఎప్పటికీ స్పెషలే- హర్డిక్ పాండ్య

Must Read

పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ ను ఎప్పుడు ఫైట్ గా భావించాను, పాక్ తో ఆడటం మరింత స్పెషల్ గా భావిస్తాను అని తెలిపాడు హర్డిక్ పాండ్య.త్వరలో భారత్ తో పాక్ తలపడబోతుంది.ఈ మ్యాచ్ ని ఉద్దేశిస్తూ పాండ్య కొన్ని కామెంట్స్ చేశారు. భారత్- పాకిస్థాన్ లాంటి మ్యాచ్లల్లో ఆడడం ఎప్పటికీ స్పెషల్ అని పాండ్య అన్నారు.జరగబోయే మ్యాచ్ పోరాటం కాదు చరిత్ర అవుతుందని వ్యాఖ్యనించారు. ఆనందం, ఆందోళన, బాధ ఇలా అన్నిటి అనుభవం కలుగుతుందని తెలిపాడు హర్డిక్ పాండ్య.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This