Friday, September 20, 2024
spot_img

భారత్-పాక్ లాంటి మ్యాచ్ ఆడడం ఎప్పటికీ స్పెషలే- హర్డిక్ పాండ్య

Must Read

పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ ను ఎప్పుడు ఫైట్ గా భావించాను, పాక్ తో ఆడటం మరింత స్పెషల్ గా భావిస్తాను అని తెలిపాడు హర్డిక్ పాండ్య.త్వరలో భారత్ తో పాక్ తలపడబోతుంది.ఈ మ్యాచ్ ని ఉద్దేశిస్తూ పాండ్య కొన్ని కామెంట్స్ చేశారు. భారత్- పాకిస్థాన్ లాంటి మ్యాచ్లల్లో ఆడడం ఎప్పటికీ స్పెషల్ అని పాండ్య అన్నారు.జరగబోయే మ్యాచ్ పోరాటం కాదు చరిత్ర అవుతుందని వ్యాఖ్యనించారు. ఆనందం, ఆందోళన, బాధ ఇలా అన్నిటి అనుభవం కలుగుతుందని తెలిపాడు హర్డిక్ పాండ్య.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This