Friday, September 20, 2024
spot_img

ఆదానీని కాపాడడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

గత ప్రధానులు చేసిన అప్పులు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.గురువారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ చట్టసభల్లో ఆదానీ వ్యవహారాన్ని బయటపెట్టరాని అన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.ఆదానీని కాపాడడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.సెబీ చైర్ పర్సన్ అక్రమాల పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తిరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పస్టం చేశారు.రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని,ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే విపు విమానాల మోత మొగిస్తామని హెచ్చరించారు.డిసెంబర్ 09న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This