Friday, October 3, 2025
spot_img

భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం

Must Read

పారిస్ పారాలింపిక్స్ లో 29 పథకాలు సాధించి భారత్ కి చేరుకున్న అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పథకాలు సాధించడం అభినందనియమని అన్నారు.వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైందని..ఎంతోమందికి ఇది స్పూర్తిదాయకమని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This