Saturday, October 4, 2025
spot_img

హర్యానాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Must Read

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 06 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 01 గంటల వరకు 36.69 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This