Thursday, July 3, 2025
spot_img

తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలి:డిప్యూటీ సీఎం పవన్

Must Read

గ్రామీణ నీటి సరఫరా,పంచాయితీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.వర్షాకాలం కావడంతో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం నుండి
విడుదల అవుతున్న నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్ష కాలం కావడంతో అనేక రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని,ప్రజలకు మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు.గత ప్రభుత్వం కేంద్ర నిధులను ఉపయోగించుకోలేదని,జల్‌ జీవన్‌ మిషన్‌ లాంటి కేంద్ర నిధులను గ్రామాల అభివృద్ది కోసం వినియోగించుకోవాలని అధికారులకు తెలిపారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS