Tuesday, October 14, 2025
spot_img

ఈనేల 28న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది మూర్ము

Must Read

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము పర్యటన ఖరారైంది.ఈ నేల 28న ద్రౌపది మూర్ము హైదరాబాద్ కి రానున్నారు.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒక్కరోజు పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 28న నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు.సాయింత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‎ను ప్రారంభిస్తారు.ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని,సందర్శనకు వెళ్ళే ప్రాంతంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This