Saturday, October 4, 2025
spot_img

పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Must Read

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రెసియా ప్రకటించింది.ఈ ఘటనలో మరణించిన వారికి రూ.02 లక్షల రూపాయలు,గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని పీఎంవో తెలిపింది.ఈ ఘటన జరగడం దూరదృష్టకరమని,పేలుడులో గాయపడిన వారు త్వరగా కొలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పీఎంవో వెల్లడించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This