Friday, October 3, 2025
spot_img

పారాలింపిక్స్ విజేతలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

Must Read

పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.ఈ సందర్బంగా వారి కృషిని అభినందించారు.మోనా అగర్వాల్,ప్రీతి పాల్,మనీష్ నర్వాల్,రుబీనా ప్రాన్సిస్ తో మోదీ ఫోన్లో మాట్లాడారు.పతకాలు సాధించిన వారందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.భారత్ కు ఇప్పటికి 05 పతకాలు లభించాయి.ఇందులో ఒక బంగారు పతాకం కూడా ఉంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This