Friday, October 3, 2025
spot_img

దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్బుతంగా కృషి చేశారు

Must Read
  • చిరంజీవి

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతీయులకు ఇది బాధకరమైన రోజు అని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్భుతంగా కృషి చేశారని అని తెలిపారు. ఒక మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని, భారతీయ పారిశ్రామిక వేత్తలలో అయిన పెంపొందించిన విలువలు తరాలకు స్పూర్తినిస్తాయని అన్నారు. రతన్ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్ననని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This