Sunday, September 7, 2025
spot_img

డ్యాంలో తగ్గిన నీరు

Must Read

డ్యాంలో తగ్గిన నీరు.. అందులో బయటపడ్డ కారు, రెండు అస్థిపంజరాలు
మధ్యప్రదేశ్‌ – కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు బయటపడింది. ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు ఉన్నాయి. పోలీసులు ఆరా తీయగా దొరికిన అస్థిపంజరాలు అంబాహ్‌ గ్రామానికి చెందిన అబ్బాయి నీరజ్ (26), వివాహిత మిథిలేష్ (32)గా గుర్తించారు.వివాహిత మిథిలేష్ తప్పిపోయినట్టుగా తన భర్త ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా, అబ్బాయి నీరజ్ మిస్సింగ్‌పై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.ఇద్దరు ప్రేమించుకొని సూసైడ్ చేసుకున్నారా లేక అబ్బాయి కుటుంబ సభ్యులు చంపి నదిలో వేశారా అనే అనుమానాలు ఉన్నాయి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This