Wednesday, April 2, 2025
spot_img

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

Must Read

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది.భవిష్యత్తులో ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలిపింది.స్పస్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలని,కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని తెలిపింది.విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS