Friday, September 20, 2024
spot_img

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష సమావేశం

Must Read

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ స్మార్ట్ సిటీ,అభివృద్ధి తదితర అంశాల పై జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీ,సిఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్ సప్లై,సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాల పై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో చర్చించారు.సకాలంలో పెండింగ్ పనులను పూర్తీ చేయాలని అధికారులకు దిశనిర్దేశం చేశారు.ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి,అడిషనల్ కలెక్టర్ ప్రవుల్ దేశాయ్, వివిధ విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This