Friday, September 20, 2024
spot_img

వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

Must Read
  • మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు
  • వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది
  • గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం

ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సంధర్బంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని,అన్నీ రంగాలు వెనుకబడ్డాయని అన్నారు.ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని,వైసీపీ ప్రభుత్వ హయంలో ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామని తెలిపారు.పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు.ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ను అన్నీ విధాలా అభివృద్ది చేస్తామని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This