Friday, October 3, 2025
spot_img

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

Must Read

భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలు తిప్పక తప్పదు..అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్న..దేశం కోసం నేనెంతో అడా..క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది..మళ్ళీ ఆడే అవకాశం రాకపోవచ్చు..అందుకు బాధపడాల్సిన అవసరం లేదని నా మనసుకు చెప్తున్నా అని వీడియోలో తెలిపాడు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This