Wednesday, April 2, 2025
spot_img

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

Must Read

భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలు తిప్పక తప్పదు..అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్న..దేశం కోసం నేనెంతో అడా..క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది..మళ్ళీ ఆడే అవకాశం రాకపోవచ్చు..అందుకు బాధపడాల్సిన అవసరం లేదని నా మనసుకు చెప్తున్నా అని వీడియోలో తెలిపాడు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS