Friday, September 20, 2024
spot_img

ఫోన్ ట్యాపింగ్ నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలి

Must Read
  • తెలంగాణ డీజీపీకి లేఖ అందజేసిన న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి

ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన పోలీసు అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి తెలంగాణ డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్ రావు,అడిషనల్ ఎస్పీ భుజంగ రావు,తిరుపతన్న,రాధాకిషన్ రావు,ఐజి ప్రభాకర్ రావు ల పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అప్పటి ప్రభుత్వ హయంలో ఉన్న పెద్దల మెప్పు కోసం ప్రతిపక్ష పార్టీల నేతలను మరియు వ్యాపార వేత్తలను,సినిమా వాళ్లను చివరకు సామాన్యులను సైతం వదలకుండా అక్రమ కేసులు పెట్టారని లేఖలో ప్రస్తావించారు.వెంటనే నిందితుల అక్రమ ప్రమోషన్ లను రద్దు చేయాలని కోరారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This