Friday, September 20, 2024
spot_img

2024

అక్కగా నిన్ను పార్టీలోకి ఆశీర్వదించాను,నా మీద ఎందుకంత కక్ష

అసెంబ్లీ సమావేశాలు,కొనసాగుతున్న మాటల యుద్దం బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య వాడి-వేడి చర్చ ఆవేదనకు గురైన సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తా అనిచెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చారు కాంగ్రెస్ లో రేవంత్ చెరినప్పుడు,ఒక అక్కగా ఆశీర్వదించను ఇప్పుడు నా పై ఎందుకంత కక్ష తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం...

పట్టణ ప్రణాళికాలో అవినీతి తిమింగలం..?

అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్ అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...

సూర్యాపేట జిల్లాలో 70,000 మంది రైతులకు పంట రుణమాఫీ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన...

వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు,స్పందించిన ప్రధాని

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...

జన్మ ధన్యమైంది,రైతులకు లక్షన్నర రుణమాఫీ

రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 07 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ రుణమాఫీతో లక్షల మంది రైతు ఇండ్లలో సంతోషం రైతుల సంతోషాలతో జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ...

ఫ్రీడమ్ ఫైటర్ అంటూ,ఫ్రీగా కొట్టేశారు

నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్ బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్ దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...

మళ్ళీ బీఆర్ఎస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

తిరిగి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కృష్ణమోహన్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు.అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడంతో కేటీఆర్,బీఆర్ఎస్...

డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్య తలపై కత్తితో దాడి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.శనివారం నజాఫ్ గూడ ప్రాంతానికి చెందిన దంపతులు అబస్ అలీ,సూఫీయ మధ్య డబ్బుల విషయంలో గొడవ తలెత్తింది.ఆగ్రహంతో సూఫీయ తలపై అబస్ అలీ కత్తితో దాడి చేశాడు.దీంతో తల్లిని రక్షించెందుకు కూతురు రస్మిన ఖతున్ (22) ప్రయత్నించింది.ఆమె తలపైన కూడా కత్తితో అబస్ అలీ దాడి చేశాడు.దీంతో ఆమె...

ఉక్రెయిన్,రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి

ఉక్రెయిన్,రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ కి చెందిన యువకుడు మరణించాడు.హర్యానా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల రవి అనే యువకుడు మౌన్ యుద్ధంలో మరణించినట్టు భారత రాయబార కార్యాలయం ద్రువీకరించిందని రవి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.2024 జనవరి 13న ఉద్యోగం కోసమని రష్యా వెళ్లిన రవిను బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని కుటుంబసభ్యులు...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img