Saturday, September 21, 2024
spot_img

2024

గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగింది

-సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...

మాదాపూర్ లో రేవ్ పార్టీ,భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

మాదాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 06 మంది మహిళలు,14 మంది యువకులు అరెస్ట్ డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమనిస్తున్న పోలీసులు రూ.1 లక్ష విలువ చేసే మద్యం,డ్రగ్స్ సీజ్ ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేశీయ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04

మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ.ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు ఉంటుందని..కేవలం 2.6 సెకండ్స్ లో 50 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుందని,గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకోపోతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది.బుకింగ్స్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి డెలివరీ చేస్తామని వెల్లడించింది.

మరో బిడ్డకు తల్లికాబోతున్న ప్రణీత సుభాష్

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రణీత శుభవార్త చెప్పింది.త్వరలోనే మరో బిడ్డకు తల్లి అవ్వబోతుంది ప్రణీత.ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది." రౌండ్ 02 ఇక నుండి ఈ ప్యాంట్స్ సరిపోవు" అంటూ పోస్టు చేసింది.కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.దింతో ప్రణీత చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

బీజేపీ మెప్పు కోసమే బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు

మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల...

ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది,బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్

ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...

రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్

అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను...

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.శిల్పంచిత్రలేఖనం,డిజైన్,సంగీతం,రంగస్థలం,నృత్యం,జానపదం,తెలుగు,చరిత్ర-పర్యాటకం,భాషాశాస్త్రం,జర్నలిజం,జ్యోతిషం,యోగ తెలుగు విశ్వవిద్యాలయం పిజి,యుజి,పీజీ డిప్లొమా,డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైంది.పూర్తీ చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 09-08-2024 వరకు,ఆలస్యరుసుముతో 19-08-2024 లోగ సమర్పించాలని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పేర్కొన్నారు.

హెడ్ కోచ్ రేసు నుండి తప్పుకోవడానికి కారణం ఇదే

భారత జట్టుకు హెడ్‌కోచ్‌ రేసు నుంచి తప్పుకోవడానికి కారణాలను నెహ్రా వివరించారు.ఓ మీడియా ఛానల్ కు నెహ్రా ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్బంగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు..నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు..గౌతమ్ గంభీర్‌కి కూడా చిన్న పిల్లలు ఉన్నారు..అయితే అందరి ఆలోచనలు ఒక్కలా ఉండవు..అందుకే నేను ఉన్న చోటే హ్యాపీగా...

తెలంగాణకు నిధులు తెచ్చుడో,సచ్చుడో తేల్చుకుందాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img