ముప్పై ఏండ్ల పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లోనే మకాం
ప్రభుత్వ ఉత్తర్వులు భేఖాతర్
డీఎస్ఈలో తిష్ట రాయుళ్లు చెప్పిందే వేదం
కిందిస్థాయి ఉద్యోగులను ఘోస పెట్టించుకుంటున్న వైనం
ప్రమోషన్లు, బదిలీలు చేయించడంలో సిద్ధహస్తులు
యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు శూన్యం
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లో పెద్ద తలకాయలదే రాజ్యం.. వాళ్లు చెప్పిందే వేదం.. త్రిమూర్తులు తిష్టవేసి కూర్చున్నారు....
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ
రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ
కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే
ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ...
ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...
చిత్తూర్ జిల్లా పుంగునూర్ లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లి అయినను కలిశారు.గత ప్రభుత్వం హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.మిథున్ రెడ్డి గో...
సెక్షన్లు తగ్గించే కొత్త కొత్త చట్టాలు కాదు సారు..!!పేదవాడి బ్రతుకులు మారే చట్టాలను రూపొందించండిస్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి..గల్ఫ్ బాధితులు సమస్యల కృషికి చట్టాలను తెండికార్మికుని,కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తెండి..ఏ వ్యవస్థలోనైనా,సంస్థలోనైనా దళారుల ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి ప్రైవేట్...
డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...
మైనార్టీ గురుకులలో అవకతవకలు
ప్రమోషన్లు, బదిలీల్లో అర్హులకు అన్యాయం
సీసీఏ రూల్స్ 34, 35 పక్కకు పెట్టిన కార్యదర్శి
రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు
ఫిమేల్ ఎంప్లాయిస్ ని బాయ్స్ స్కూల్ కు బలవంతంగా అలార్ట్
ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్ధానాలు
హెడ్ ఆఫీస్ లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టపోయాం
న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల...
బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటుడు,నిర్మాత ఆర్.నారాయణ మూర్తి బుధవారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.దింతో అయినను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతికి తరలించారు.వైద్యులు బీరప్ప ఆధ్వర్యంలో ఆర్.నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుందని,క్రమంగా అయిన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విప్లవ సినిమాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించిన ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.
శ్రీలంకలో అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 07 గంటల నుండి సాయింత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద...