Saturday, September 21, 2024
spot_img

2024

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు)...

ఆగష్టు నేల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగష్టు నెల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్బనగా అయిన మాట్లాడుతూ,రైతులకు రుణమాఫీ చేయడం కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపాం అని తెలిపారు.అర్హులైన అందరికి రుణమాఫీ చేస్తాం అని అన్నారు.రేషన్ కార్డులు...

ట్రాంప్ మీటింగ్ లో ఏకే 47 కలకలం..

అమెరికాలోని మిలవ్ కిలో ట్రంప్ పాల్గొన్న సమావేశంలో ఏకే 47 ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.మిలావ్ కిలో నిర్వహించిన జాతీయ కన్వెక్షన్ లో ట్రంప్ తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ క్రమంలో అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఏకే 47 ఆయుధం పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.ఇది గమనించిన...

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియమితులయ్యారుఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.మూడేళ్ళ పాటు డిప్యూటేషన్ పై వచ్చిన అయిన తిరుమల జెఈవోగా పనిచేయనున్నారు.

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...

అమ్మ-నాన్న మనకోసం ఏం చేసారంటే…??

చాల మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మా కోసం మీరు ఎం చేసారని..?? అమ్మ,నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనకోసం ఏం చేశారని…ఎం కోల్పోయారని..!! బడి దగ్గర వదిలేసివెళ్లిపోతున్నప్పుడు అమ్మ నాన్నలు నిన్ను చూసే చూపు ఒక్కటే..నీ బాధ గంట...

గూడెం మహిపాల్ కి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసింది

మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్...

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలు

జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్ ల నియామకం ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్,జస్టిస్ ఆర్ మహదేవన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి...

ఆసుప్రతి నుండి ట్రంప్ డిశ్చార్జ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసుప్రతి నుండి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రాంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఎలాంటి...

ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్...
- Advertisement -spot_img

Latest News

ఈనేల 28న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది మూర్ము

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము పర్యటన ఖరారైంది.ఈ నేల 28న ద్రౌపది మూర్ము హైదరాబాద్ కి రానున్నారు.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం...
- Advertisement -spot_img