మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. జార్ఖండ్ లో రెండో విడతలో భాగంగా 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
మహారాష్ట్రలో మధ్యాహ్నం 03 గంటల వరకు 45.53...
ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హైడ్రామా నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తాన్దే వివాదంలో చిక్కుకున్నారు. పాల్ఘార్ జిల్లాలోని ఓ హోటల్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినోద్ తాన్దె డబ్బులు పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాదీ ( బీబీఏ ) నాయకుడు...
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రేపు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది ఓటర్లు ఉండగా వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం...
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) 05 గ్యారంటీలతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ముంబయిలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం కింద...
సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్ని ఇరుకునపడేశాయా….?
అందుకే ఫామ్హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్హౌస్ కు పోదే..
కెసిఆర్కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?
ఫామ్హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా..
అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...
తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం...
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. రేపు (మంగళవారం) అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నికల్లో విజేతగా నిలుస్తారో...
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ రష్మి శుక్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రష్మి శుక్ల స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి బాద్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుండి జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...