ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...
కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్...
నీట్ 2024లో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.నీట్ 2024 పరీక్షా పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 1500మంది విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను పరిగణంలోకి తీసుకుంటామని వెల్లడించారు.నీట్ పరీక్షకు 24 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.నీట్,జేఈఈ లాంటి పరీక్షలనుఎస్టీఎ విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు.ఈ...
గురువారం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.బుధవారం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాత్రి తిరుమలలోని గాయత్రి గెస్ట్ హౌస్ లో బస చేశారు.ఈరోజు ఉదయం శ్రీవారి దర్శననికి బయల్దేరారు.చంద్రబాబు కుటుంబాసభ్యులకు వేదపండితులు స్వాగతం పలికారు.అనతరం అర్చకులు కుటుంబసభ్యులకు ప్రత్యేక...
టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్...
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ాకల్కి 2898 Ad, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. ఃకల్కి 2898 Ad సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్...
తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ సౌలవ్స్ చిలిమ ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యం అయినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.విమానంలో మొత్తం పది మంది ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.సోమవారం ఈ విమానం అదృశ్యం అయినట్టు తెలుస్తుంది.విమానం జాడ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినట్టు అధికారులు పేర్కొన్నారు.ఉత్తర ప్రాంతంలోని...
సంచలన విషయాలను వెల్లడించిన దర్యాప్తు సంస్థలు
కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ దాడికి ప్లాన్ చేసిన ఐ.ఎస్.ఐ
తమ జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలుపెట్టిన ఐ.ఎస్.ఐ
జమ్మూకాశ్మీర్ లోని రియాసీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.శివఖోడి నుండి కాట్రా వెళ్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...