పారాలింపిక్స్ లో భారత్ కి మరో పతాకం దక్కింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్ విభాగంలో భారత్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతాకాన్ని గెలుచుకుంది.పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలు సాధించింది.రూబీనా ఫ్రాన్సిస్ ఫైనల్లో 211.1 పాయింట్లు సాధించింది.
సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.
రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే
అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతోప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి
రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు...
హైదరాబాద్ లోని రాంనగర్ లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది.మణేమ్మ కాలనిలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ కొనసాగిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు.దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ఇచ్చిన...
అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.హైదరాబాద్ లో జరుగుతున్నా ఆక్రమణల కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా పేరు చెప్పి కొంతమంది అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.
కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా
న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది
నేను ఎలాంటి తప్పు చేయలేదు
నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా
ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...