ఆర్.ఆర్.బి ( RRB ) పారామెడికల్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైట్ https://rrbapply.gov.in/లో విడుదల చేసింది.ఆర్.ఆర్.బి RRB పారామెడికల్ స్టాఫ్ దరఖాస్తు ఆన్లైన్ లింక్ సంబంధిత వెబ్సైట్లో ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16, 2024 వరకు యాక్టివ్గా ఉంటుంది.అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవాలి.పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి...
రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.అనంతరం చిన్నారులు మోదీ చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు
రాఖీ పండుగ పర్వదినం సంధర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభకాంక్షలు తెలియజేశారు."నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా...
రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క,ఎంపీ కావ్య,ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,కాల్వ సుజాతతో పాటు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడుఅండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే..రక్షాబంధన్నేటి ఆధునిక యుగంలో కూడా రాఖి కి విలువ ఉందంటే దానికి మూలంఅన్న చెల్లెల అనుబంధంమే..ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోబట్టువుల బంధంఅని చెప్పడంలో ఎటువంటి సందేహం...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన...
మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం..
నరేష్
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుండి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మరోవైపు తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయడం పట్ల ఏపీ జెఏస్సి హర్షం వ్యక్తం...
పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...
బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...