Friday, September 20, 2024
spot_img

2024

శోభిత ధూళిపాళను ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైత్యన్య

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.

జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను ఆకర్షిస్తుంది

మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...

గద్దర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...

రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా

ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా...

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సోమవారం న్యాయ నిపుణులతో పార్టీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.పార్టీ వీడిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు తప్పదని...

ఇప్పుడైనా మారు..!!

ఈ భూమి మీద ఎప్పుడు బతుకే ఉంటాను అనుకుంటున్నావా ఓ మోతేబరి..నీకు పుట్టుకే గాని,చావు లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ,నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు…ఎదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యుహరిస్తుంది..ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకుల నీ చావునుచూసి తుపా,తుపా ఉంచుతుంటే,నీ ఆత్మ...

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది. పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...

బీఆర్ఎస్ నాయకులు నన్ను టార్గెట్ చేశారు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...

క్లౌడ్ బస్ట్ తో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

భారీ వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.మరోవైపు క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం కులులోని నిర్మంద్‌ బ్లాక్‌,మాలానా,మండి జిల్లాల్లో క్లౌడ్‌ బస్ట్‌ కారణంగా భారీ వర్షం కురిసింది.దింతో ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగింది.క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో కులు - మనాలి హైవే పూర్తిగా దెబ్బతింది.దింతో...
- Advertisement -spot_img

Latest News

మరుగున పడుతున్నా మానవ సంబంధాలు

మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది...
- Advertisement -spot_img