త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో...
పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు..
పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన..
అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు
పంచాయతీ ఆదాయానికి భారీగా గండి..
సింగూర్ ప్రాజెక్ట్ వ్యాపారుల పరిస్థితి దయనీయం
రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టును పర్యాటక...
లోన్ రెన్యువల్ చేసుకోలేదని హోల్డ్లో రైతుల ఖాతాలు
వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి..
పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు
సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు..
యాసంగి సీజన్ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు...
చాంపియన్స్ నుంచి ఆతిథ్య జట్టు అవుట్
విరాట్ అజేయ సెంచరీ
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రాణించిన టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్ విధించిన లక్ష్యాన్ని...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు. హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో...
కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ కీర్తి
అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో మునుత్ ట్రస్ట్ డాక్యుమెంట్ పోయిందని కంప్లైంట్..
పోలీస్ స్టేషన్ ని మేనేజ్ చేసుకుని దొడ్డి దారిన సర్టిఫికెట్ పొందిన వైనం..
సదరు సర్టిఫికేట్ తో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేటుగాళ్లు..
నిషేధిత జాబితాలో...
పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బై అండ్ సప్లయ్లో గోల్మాల్
ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలతో కుమ్ముక్కు
రోగుల కేస్షీట్లలోనూ ఇవ్వని మందులు మెన్షన్..!
కొన్ని మందులు ఆసుపత్రి నుంచి బయట మెడికల్ షాపులకు..
ఆదాబ్కు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ససేమీరా
చెల్లింపు బిల్లులలో నీకేంతా..? నాకేంతంటున్న అధికారులు
దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం
ఆస్పత్రిలో జరుగుతున్న స్కాంపై...
పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్..
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం..
ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్..
ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి వలన ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ఉన్నాయి.. నిరంతరం ఉపాధ్యాయుల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ.. అలాంటి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో...
గౌడకులస్తులు ఆత్మ గౌరవం తో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కుల వృత్తిలను ప్రోతహించుటకు నీరా కేఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నేడు సుల్తాన్ బజార్లోని చాట్ భండార్లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై ధ్వజమెత్తారు. నీరా కేఫ్ను ఎత్తేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులు...
ఓటరు ఐడీల్లో జరిగిన అవకతవకల ఆ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి,...