Saturday, March 15, 2025
spot_img

aadab hyderabad

నల్లగొండ జిల్లాలో అరుదైన ఇనుపయుగపు ఆనవాళ్లు

పరిరక్షించాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు...

పోప్ ఫ్రాన్సిస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్‌ ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. అయినా పోప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్...

కొత్త లిక్కర్ బ్రాండ్స్ కు ఆహ్వానం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్‌, బీర్‌ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ తీసుకోనున్నది. ఆయా...

అంబుజా సిమెంట్ పరిశ్రమకు అడ్డదారిలో అనుమతులు…?

నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు. అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...

మూగ రోదన వినిపించడం లేదా..?

వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం సకాలంలో అందని వైద్య సేవలు ఆందోళనలో పశుపోషకులు గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారే కరువయ్యారు.గ్రామీణ ప్రాంత రైతులకు పాడి,పంట రెండు కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు...

ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తున్న ఆ అధికారి.!

రావుస్ ఫార్మా లేబరేటరీస్ పై చర్యలు శూన్యం. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు. 38 గుంటల గాను, 153 చ,,గ లే అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి. మామూళ్ల ముట్టాయని రిపోర్టు మార్చారా.? ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు జాడ లేదు. తనకున్న పవర్ తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తూ,...

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ వద్ద ప్రమాదం సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ జిల్లా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిదే గెలుపు ఖాయం

ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం ఇదే అదునుగా దూకుడుగా పెంచిన క‌మ‌లం భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్ బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ‌) నూనె బాల్‌రాజ్ ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల...

బీసీ బిడ్డగా నన్ను గెలిపిస్తే టీచర్ల సమస్యలను పరిష్కరిస్తా

సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం.. బీసీ వాదం నడుస్తున్న తరుణంలో మృదు స్వభావి కొమరయ్య ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చిన బైరి శంకర్.. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్క కొమరయ్య.. బీసీ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తోంది ..ఈ తరుణంలో బీసీ బిడ్డ, పోరాటపటిమ, మృదు స్వభావి అయిన కొమరయ్య ను గెలిపించుకుంటే...

అప్పులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆపట్లేదు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...
- Advertisement -spot_img

Latest News

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి

లొంగిపోయిన 64మంది మావోయిస్టులు ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS