జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్క్యా లెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.
మద్యం సేవిస్తూ బాటిల్ పక్కన బెట్టుకుని డ్యూటీ..!మహబూబాబాద్ జిల్లా రవాణా కార్యాలయంలో ఉద్యోగి నిర్వాకం!మంత్రి పొన్నం ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకొని ఉద్యోగులు..!పనిచేసే కార్యాలయం దేవాలయం.. విధినిర్వహణ దైవ సేవలాంటిదని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవరించవద్దని పలు సందర్భాల్లో తన శాఖ...
18 జూన్ ‘అంతర్జాతీయ విహార యాత్రల దినం’ సందర్భంగా
డిజిటల్ యుగపు భూకుగ్రామంలో ఆధునిక వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవితం, ఎవ్వరికీ ప్రశాంతత లేదు, విరామం దొరకట్లేదు, అంతు కనిపించడం లేదు, ఫలితం సంతృప్తిని ఇవ్వడం లేదు. జీవితాలు యంత్ర సమానం అయ్యాయి. ఉల్లాస క్షణాలు, అమితానంద దృశ్యాలు కరువయ్యాయి. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపే...
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ కీలక నిర్ణయం
వయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్
ఖర్గే నివాసంలో కీలక సమావేశం
వయనాడ్ నుంచి రాహుల్ ను తప్పించి,పోటీలో ప్రియాంక గాంధీనుదింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ అగ్రనేతలు..
కాంగ్రెస్ అగ్రనాయకుల నిర్ణయంతో వయనాడ్ కి గుడ్ బై చెప్పిన రాహుల్
తొలిసారిగా ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
ప్రియాంక భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం:కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్...
పీఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనకి ప్రధాని మోదీ
పీఎం కిషన్ యోజన కింద 17 విడత నిధులను విడుదల చేయునున్న ప్రధాని
తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనునున్న మోదీ
మూడోసారి ప్రధానిగా బాద్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు.సాయింత్రం 4గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్...
వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ స్మార్ట్ సిటీ,అభివృద్ధి తదితర అంశాల పై జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీ,సిఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్...
28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా - సాయి చైతన్యనార్త్ జోన్ డీసీపీ గా - రశ్మి...
నగరానికి చెందిన ఒక DJ పై అనుమానం రావడంతో అతని కదలికలపై సీక్రెట్ గా నిఘా పెట్టాం.. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోని పబ్లకు తరచూ డ్రగ్స్ సేవించేవాడు. ఆయన కలుస్తున్న వ్యక్తులపై కూడా నిఘా ఉంచారు.గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, మాదాపూర్ మరియు గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్తో సంబంధం ఉన్న 16 మందిని పిలిపించాము మరియు...
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్ప టికే విడుదల చేసిన...
రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్ సూచించింది.
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న...