Sunday, September 22, 2024
spot_img

aadab hyderabad

ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది

ఈవీఎంల హ్యాకింగ్ కు గురవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయొచ్చు వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది-ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల పై తలెత్తిన వివాదం ఎలాన్ మాస్క్ వ్యాఖ్యల పై స్పందించిన భారత...

సీఎం హోదాలో పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరిశీలించారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం పోలవరం ప్రొజెక్టు సందర్శనకు చంద్రబాబు బయల్దేరారు.మంత్రులు నిమ్మల,పార్థసారధి,కందుల దుర్గేష్,ఎమ్మెల్యేలు,కూటమి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికారు.వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి,స్పిల్ వే పైకి చేరుకున్నారు.26వ గేట్ వద్ద జరుగుతున్న...

కాంగ్రెస్ పాలనలో యువత ఆందోళనకు గురవుతున్నారు :హరీష్ రావు

ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...

నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..

ఆజ్ కి బాత్ కేసీఆర్ సారు..మీరు తీసుకొచ్చిన గొర్ల పథకంనిజంగా గొల్లకూర్మలను బాగుజెసేటందుకేన..?జూన్ 20,2017న సిద్ధిపేట జిల్లా కొండపాకలోమొదటిసారి గొర్రెలు పంచిర్రు..మరి నవంబర్ 2023దాకా మీరే అధికారంలోఉన్నారు కదా..అరేండ్ల సంది ఎంతమంది గొల్లకూర్మఅన్నలకు గోర్లు ఇచ్చిర్రు..ఎన్ని యూనిట్లు మంజూరీచేసి..లబ్ధిదారులకు ఇయ్యకుండా బిల్లులు దొబ్బీర్రు..గిదంత మీకు ఎరుకలేకుంటేనే జరిగిందా..??మీ జేబుల పైసలు పడలేద..??నిప్పులేనిదే పొగ రాదని మీకు...

జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత.. అధికారిపై వేటు

హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది. ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ...

ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ - ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనకాపల్లి,...

గ్రూప్ 02 అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మరో అవకాశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్2 సర్వీసుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తూ చేసుకున్న అభ్యర్థులకు టీపీఎస్సి ముఖ్యమైన సూచనలు జారీచేసింది.అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫాంలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.ఎడిట్ చేసుకునేందుకు జూన్ 16 ఉదయం 10 గంటల నుండి జూన్ 20వ తేదీ సాయింత్రం 5 గంటల...

భవిష్యత్తులో పవన విద్యుత్తుదే అగ్రస్థానం

ప్రపంచ పవనదినోత్సవం అనేది పవన శక్తి యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచ ఇంధన అవసరాలను పరిష్కరించడంలో వాతావరణ మార్పులను తగ్గించడంలో దాని సామర్థ్యం గురించి అవగాహన పెంచడానికి జూన్15న జరుపుకునే వార్షిక కార్యక్రమం. పవన శక్తిని శుభ్రమైన పునరుత్పాదక మరియు స్థిరమైన శక్తి వనరుగా ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం." పవన శక్తి యొక్క...

కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డా.మోహన్ బాబు

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా...
- Advertisement -spot_img

Latest News

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో...
- Advertisement -spot_img