Sunday, September 22, 2024
spot_img

aadab hyderabad

24 గంటల కరెంట్… కేసీఆర్ ఇచ్చాడు!

కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్‌ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...

గిదేంది సారు,జనం పైసలని గంగల కలిపితివి

ఆజ్ కి బాత్ గిదేంది సారు గింత పొరపాట్లు జేస్తే ఎట్లాపుస్తకాల్లో మీ పేర్లు,ఫోటోలు పెట్టుడేందిమళ్ళా దాంట్లో తప్పులు దొర్లినయని నాలుకకర్సుకునుడు దేనికి గీసొంటివి ఏమైనా ఉంటే ముందుగలనే సుసుకోవలెగామస్తు మంది ముఖ్యమంత్రులు,మంత్రులు వస్తుంటారు,పోతుంటారు..దరిద్రం బాగలేక రాష్ట్రానికి సీఎం సారుమారితే ఎం జేత్తరు..మీరేమైన ఇంట్లకెళ్ళి పైసలు పెట్టి పుస్తకాలు అచ్చు ఎపిస్తున్నారాలేకుంటే మీరేమన్న దేశం...

కేసీఆర్ కనబడుట లేడు…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్.. గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.

“కమిటీ కుర్రోళ్లు”ప్రతీ ఒక్క ఆడియెన్‌కు కనెక్ట్ అవుతుంది- నిహారిక కొణిదెల

ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ, నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘కమిటీ కుర్రోళ్లు...

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పాటు డిప్యూటీ సీఎం ఫోటో

పవన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించి, ఆయనకు మరో నాలుగు పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన తర్వాత,సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలోని ప్రతి పంచాయతీ మరియు కార్యనిర్వాహక కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రదర్శింపబడేది. అయితే సీఎం...

రక్త దానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహను వీడాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లతో మాట్లాడి ప్రతి జిల్లాలోని 100 పడకల ఆసుప్రతిలలో బ్లడ్ బ్యాంక్ ఏర్పడేలా కృషి చేస్తానని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.20వ బ్లడ్ డోనర్స్ డే సంధర్బంగా రాజ్ భవన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్...

శ్రీశైలం డ్యాం సమీపంలో చిరుత మరణం

ఈరోజు ఉదయం సుమారు 7 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత...

భూమిలో వేసిన బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్..

అంబేద్కర్ కోనసీమజిల్లా, రాజోలు. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్.. రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో సంఘటన.. భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు..

మా డిమాండ్లను అంగీకరిస్తే, తక్షణమే యుద్దం ఆపేందుకు ఆదేశిస్తా

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ తో సంధికి తాము సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.అయితే కొన్ని షరతులు విధిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా సైనికులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రేయిన్ వదులుకోవాలని,నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తాము డిమాండ్ చేసిన ఈ షరతులను అంగీకరిస్తే తక్షణమే...

రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు

జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్ చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి. జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...
- Advertisement -spot_img

Latest News

‘శారీ’ చిత్రం నుండి “ఐ వాంట్ లవ్” లిరికల్ వీడియో సాంగ్ విడుదల

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి 'శారీ' అనే చిత్రం రాబోతోంది.పాన్ ఇండియా మూవీగా తెలుగు,హిందీ,తమిళ,మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో...
- Advertisement -spot_img