Tuesday, April 22, 2025
spot_img

aadab hyderabad

త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటా

వచ్చే సంవత్సరం నుండి మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది సినీ నటి సమంతా.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంతా క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది.కొన్ని రోజుల నుండి సినిమాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమంతా పాల్గొంది.ఈ సంధర్బంగా తాను మాట్లాడుతూ,వచ్చే ఏడాది నుండి...

గుంటూరులో “రాయల్ ఓక్ ఫర్నిచర్” స్టోర్ ప్రారంభం

భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండైన "రాయల్ ఓక్ ఫర్నిచర్" గుంటూరులో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.వినియోగదారుల సంపూర్ణ ఫర్నిచర్ అవసరాలకు ఏకీకృత పరిష్కారంగా ఈ స్టోర్ రుపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.తమ కలల ఇంటిని సులభంగా సృష్టించుకోవడానికి అంతిమ గమ్యస్థానంగా ఈ స్టోర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.గుంటూరు నివాసితులకు అద్భుతమైన అంతర్జాతీయ ఫర్నిచర్ ను ఎంచుకునే అవకాశం అందించటంతో...

ఎన్నికల నుండి జో బైడెన్ తప్పుకోవాలి:బరాక్ ఒబామా

అమెరికాలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల నుండి జో బైడెన్ తప్పుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో పోటీచేసేందుకు మరోసారి ఆలోచించాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.వాషింగ్టన్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.జో బైడెన్ మాత్రం గత కొన్ని రోజులుగా...

పార్లమెంటులో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి

రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...

జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని (టిడబ్ల్యూజేఎఫ్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో సుశీందర్ రావు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు.

విశ్వ క్రీడల్లో మన త్రివర్ణ పతాకపు సత్తా చాటాలి

డెభై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో అణు పరీక్షలు, చంద్రయాన్,మంగళయాన్ వంటి ప్రయోగాల ఫలితాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రదేశాలకు దీటుగా మనమంతా ఎదిగాం.త్వరలోనే గగనయాన్ ప్రయోగంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం.క్రికెట్ ఆటతో, విన్నూతనమైన సినిమాలతో విశ్వ వేదికలపై మన సత్తాను చాటాం.కానీ మనమంతా ఆందోళన చెందుతూ ఆలోచించాల్సిన విషయం...

ముఖ్యమంత్రి పై కేటీఆర్ సెటైర్లు

రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్

రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..!

ప్రభుత్వం రాగానే అభయ హస్తం దరఖాస్తులు అన్ని ఆన్ లైన్ చేసినట్టు వెల్లడి ఏడు నెలలైనా ఆ ఊసే లేదు మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ రేషన్ కార్డు లింక్ తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధన తొలగింపు రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్ జాప్యం పదేండ్ల...

నోటీసుల పేరుతో డ్రామా

కాలయాపన చేస్తూ పరోక్షంగా సాకారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అవినీతి దందా ఆదాబ్ కథనంతో కదలిన యంత్రాంగం అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం ముందు నిర్మాణం… తర్వాత అనుమతులు మాముళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్ సిబ్బంది 90శాతం పనులు పూర్తైన చర్యలు శూన్యం చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు 'డబ్బు కోసం గడ్డి తినే రకం' అన్న చందంగా కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటు....
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS