దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు
అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు
ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు
ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు శిఖం భూములను కాపాడే వారెవరు
25ఎకరాల శిఖం భూమిని కబ్జా కోరులకు అప్పజెప్పిన అధికారులు, రాజకీయ నాయకులు
డిండి మండల కేంద్రంలో హైడ్రా వస్తే బాగుండని మొక్కుతున్న గ్రామ ప్రజలు
మండల...
పల్లె కుటుంబాలతో పశు సంపద సహజీవనం…
నాడు కల్మషం ఎరుగని రైతు..
నేడు పల్లెల్లో కానరానీ పశువులు..
విషపు ఆహారంతో ఇంటింటికో రోగి….
తప్పదంటున్న శాస్త్రవేత్తలు
తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను...
గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున నిధులు
ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు
ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా నాసిరకం పనులే..!
ప్రజాధనం వృధాపై కన్నెర్ర చేస్తున్న ప్రజానికం
ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సిసి రోడ్ల నిర్మాణం కొరకు వికారాబాద్ జిల్లాలోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా...
నిరుపయోగంగా స్మశాన వాటికలు, పల్లె క్రీడ ప్రాంగణాలు
నేతల జేబులు నింపుకునేందుకే…
కేంద్రనిధులు దారి మళ్ళించడంతో అభివృద్ధికి దూరంగా పల్లెలు…
జిల్లా వ్యాప్తంగా వృధాగా దర్శనం
గ్రామాలను అభివృద్ధి పరచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు, అంతర్గత రహదారులు, ఫార్మేషన్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు...
సమ్మిళిత అభివృద్ధి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాదిమందికి ఊరటనీచ్చే విషయం
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి
2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యానికి అనుగుణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, దేశ స్థితిగతిని మార్చే విధంగా అన్ని...
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం..!
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన..
సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు..
భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నిర్వహించేటటువంటి ఎన్నికలు అంటే కొంతమంది ప్రభుత్వ అధికారులకి ఏమాత్రం లెక్క లేదు అనే వాదన వినిపిస్తుంది. అదే కోవలోకి కోదాడ సబ్ రిజిస్ట్రార్ అరవింద్...
ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని హుకుం
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా
కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులతో మాట్లాడిన ఫీజ్ ఒప్పందంకు భిన్నంగా, ఫీజులు చెల్లించాలని ఎస్వి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఎస్వి డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర...
గత రెండేళ్లుగా పన్ను చెల్లించని తాజ్ బంజారా
రూ. కోటి 47 లక్షల టాక్స్ పెండింగ్
జీహెచ్ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించని హోటల్ యాజమాన్యం
పన్ను కట్టనందకు హోటల్ సీజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు
హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన తాజ్ బంజారా(Hotel Taj Banjara) హోటల్కు జీహెచ్ఎంసీ అధికా రుల షాక్ ఇచ్చారు. హైదరాబాద్...
లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...