సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ
సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...
చాల మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మా కోసం మీరు ఎం చేసారని..?? అమ్మ,నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనకోసం ఏం చేశారని…ఎం కోల్పోయారని..!! బడి దగ్గర వదిలేసివెళ్లిపోతున్నప్పుడు అమ్మ నాన్నలు నిన్ను చూసే చూపు ఒక్కటే..నీ బాధ గంట...
మాజీ మంత్రి హరీష్ రావు
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.మంగళవారం సాయంత్రం అయిన ఢిల్లీకి వెళ్లారు.రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించారు.గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందని తెలిపారు.అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నాలుగు శ్వేతాపత్రాలను...
సాయివనం ప్రాజెక్ట్ లో ఫామ్ హౌజ్ పేరుతో టోకరా.!
రూ. 28లక్షలకే 242 స్క్వేర్యార్డ్ అంటూ మోసం
ప్రతి నెల రూ. 7 వేలు అద్దె చెల్లిస్తామంటూ గాలం
భూములు కట్టబెట్టేందుకు మాయమాటలు
రియల్ ఎస్టేట్ సంస్థ బాగోతం బట్టబయలు
అమాయకులను బోల్తాకొట్టిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థ
'మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు' అనే పద్యంలో కవి చెప్పినట్టు...
మైనార్టీ గురుకులాల్లో గందరగోళం
సీసీఏ రూల్స్కు విరుద్దంగా సీనియార్టీ రిలీజ్
ప్రధాన కార్యాలయం ముందు టీచర్స్ ధర్నా
నిబంధనలకు విరుద్దంగా ప్రమోషన్లు, బదిలీలు
కోర్టు ఉత్తర్వులు ఉన్న పట్టించుకోని మైనార్టీ గురుకుల కార్యదర్శి
తెలంగాణలో బదిలీల కాలం నడుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలుచోట్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ, పైసల పలుకుబడితో...
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్ ల నియామకం
ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్,జస్టిస్ ఆర్ మహదేవన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి...
శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి
సీఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం
ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం
కాంట్రాక్టర్కు సహకరిస్తున్న అధికారులు
18నెలల్లో సుమారు రూ.55 లక్షలు స్వాహా
ఈపీఎఫ్ జమలో మోసాలకు పాల్పడ్డట్లు కార్మికుల ఆరోపణ
సింగరేణిలో ఉద్యోగాలంటేనే భయం.. భయం.అసలు ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని ఎదురుచూస్తుంటారు ఇంట్లోళ్లు.అంత డేంజర్...
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసుప్రతి నుండి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రాంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఎలాంటి...
పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ
సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు
వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి
త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్...