Sunday, September 22, 2024
spot_img

aadab hyderabad

కష్టానికి ఫలితం – నారా రోహిత్

ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు,...

సోదరి పై బాలయ్య ఆత్మీయత…!

ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం,...

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన ఉండాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి, చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తు ఈ బహిరంగ లేఖ.ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ

తమిళిసై తో షా సీరియస్ సంభాషణ..! వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం..!

చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాజీ గవర్నర్ తమిళిసై, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య చోటు చేసుకున్న సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది.. అప్పటికే వేదికపై ఆసీనులై ఉన్న అమిత్ షా.. సై వేదికపై కి వస్తూ అందరినీ పలుకరిస్తూ అమిత్ షా ను దాటుకుని వెళ్తున్న సమయంలో...

గ్రూప్ 04 మెరిట్ లిస్ట్ విడుదల

గతంలో నిర్వహించిన గ్రూప్ 04 పరీక్షల మెరిట్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.8039 ఖాళీల కోసం 2022 లో గ్రూప్ 04 నోటిఫికేషన్ ను టి.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసింది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు.tspsc భవనం,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ...

ప్రపంచ కప్పు లో రిషబ్ ను చూడటం ఆనందంగా ఉంది :రవిశాస్త్రి

టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్...

నగరంలో వర్షాలపై అప్రమత్తం..

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ లు మరియు SE ల తో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అధికారులను అప్రమత్తం గా ఉండాలని మేయర్ ఆదేశించారు.వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాల ల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇప్పుడు వరకు అన్ని జోన్స్ లో పరిస్తితి నియంత్రణ లో...

జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం

జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్ అమీరుద్దీన్, ముజాకీర్, మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్ జగిత్యాల పట్టణం హస్నాబాద్లో 12 గుంటలకుగాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు. కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం.బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం. ఇప్పటికే...

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు శుభవార్త..

వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు.. 2018 మార్చ్ 9 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎండీ వెల్లడి.. తక్షణమే లబ్ది పొందనున్న 300 మంది నిరుద్యోగులు..
- Advertisement -spot_img

Latest News

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో బదిలీల దందా..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో అవినీతి తిమింగ‌లాలు పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్ ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..? ఫైల్ పై హడావుడిగా సంతకం చేసిన మంత్రి తనా అనుకున్న...
- Advertisement -spot_img