కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది
రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి :తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు
రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు .మంగళవారం సునీత రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఆషాద మాసం బోనాల...
(రెండు నెలలుగా తిప్పర్తి పీహెచ్సీలో విధులు నిర్వర్తించని భాగ్యలక్ష్మి)
ప్రైమరీ హెల్త్ సెంటర్, పజ్జూర్ సబ్ సెంటర్ లో ఏఎన్ఎం నిర్వాహకం
మెడికల్ లీవ్, క్యాజువల్ లీవ్ నో మెన్షన్
ఇన్ ఛార్జ్ రాజేష్, యూడీసీ అనిల్ తో లోపాయికారి ఒప్పందం
యధావిధిగా రెండు నెలల జీతం తీసుకున్న వైనం
హెచ్డిఎఫ్ నిధులు దుర్వినియోగం చేసిన డా.రాజేష్, అనిల్
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను వెంటనే తిహార్ జైలు నుండి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 2024 లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.అప్పటి నుండి ఆమె తిహార్ జైలులోనే...
రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన...
జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో భరద్వాలో జరిగిన ఎన్ కౌంటర్ కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.గత రాత్రి దోడాలో జమ్మూకశ్మీర్ పోలీసులు,సాయుధ బలగాలు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తప్పుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన బలగాలు వారి పై కాల్పులు జరిపారు.ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు...
తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా టీటీడీ చైర్మన్ పదవి అడగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా కీలక కామెంట్స్ చేశారు.టీటీడీ చైర్మన్ పదవి కోసం 50 మంది అడుగుతున్నారని,కానీ పదవి ఒక్కరికే ఇవ్వగలమని తెలిపారు.తమ కుటుంబ సభ్యుల్లో టీటీడీ పదవి అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని,ఇలాంటి...
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) మంగళవారం స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంది.దాదాపు 5.5 లక్షల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ సుస్థిరత పట్ల దాని నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలైట్ చేసింది. 'పంచతత్వ కా మహారత్న' అనే థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో,గత 50 ఏళ్లలో (హెచ్..పి.సి.ఎల్) పునాది మరియు వృద్ధికి ప్రతీకగా నిలిచిన...
బై అండ్ సప్లయ్ ఏజెన్సీల వివరాలు కోరిన ఆదాబ్
ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘించి ఆ సమాచారాన్ని ఇవ్వలేమని రిప్లైయ్
వివరాలు వెల్లడిస్తే అవినీతి బట్టబయలు అవుతుందని ఆందోళన
బై అండ్ సప్లయ్ ఏజెన్సీలతో లోపాయికారి ఒప్పందాలు
జనరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆస్పత్రి
పేషెంట్ల కేసు షీట్లను పరిశీలిస్తే అసలు బాగోతం తెలుస్తుంది..
కమీషన్ల కొరకు ఇన్స్టాంట్ కొనుగోలు.....