తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...
తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్
కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్
ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు
దేశ అభివృద్ధికి కావలసిన మానవ వనరులను అందించడంలో దేశ జనాభా బహుముఖ పాత్ర పోషిస్తుంది. జనగణన చట్టం ప్రకారం భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు.ప్రతి పది ఏళ్ళకు ఒక సారి లెక్కించే జనాభా లెక్కల సేకరణ.వల్ల జనాభా ఎంత మేరకు పెరిగిందో తెలుసుకోవచ్చు. జన గణన ఆధారంగా...
భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు...
వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు
గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు
గుంతలు పూడ్చేందుకు తక్షణమే రూ.300 కోట్లు అవసరం
ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్.అండ్.బీ...
కొత్త సీఈఓ గా సుదర్శన్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం
సీఈఓ గా భాద్యతలు తీసుకున్నT సుదర్శన్ రెడ్డి
మాజీ సీఈఓ వికాస్ రాజ్ కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ కేటాయించని ప్రభుత్వం
CCLA చీఫ్ గా భాద్యతలు వికాస్ రాజ్ అంటూ ప్రచారం!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది.శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.మరోవైపు తనను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తునట్టు జస్టిస్ సంజీవ్ కన్నా తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ...
ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ కేసులో మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశే మిగిలింది.జుడిషియల్ కష్టడి నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అయినను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు జులై 25 వరకు రిమాండ్ పొడిగించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈడీ...