Sunday, March 16, 2025
spot_img

aadab hyderabad

24న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని...

సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్క‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి కాంగ్రెస్ నాయ‌కులు రవీంద్ర నాయక్ దేశంలోని కోట్లాది బంజారాల కులదైవం సంత్ సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ను బంజార హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది...

రీ సర్వేలో పాల్గొని.. సమాజ భవిష్యత్తు నిర్మాణం చేద్దాం

కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ లాంఛ్ జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఆవిష్క‌రించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి ఇంటింటి (రీ)సర్వేలో పాల్గొనాలని జాతీయ బీసీ దళ్ ప్రజలను చైతన్య పరుస్తోంద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కులగణన రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు....

కాలేజీలలో పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా..?

కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి ఎంతమంది విద్యార్థులు బలికావాలి క‌ళాశాల‌ల‌ను అదుపుచేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డు .. ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు విద్యార్థుల ఆత్మహత్యలపై చ‌ర్య‌లు శూన్యం ఇంటర్ బోర్డు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ https://www.youtube.com/watch?v=ZHftK89vgmU రోడ్డు ఫై కుక్క చచ్చిపోతే స్పందిస్తున్న నేటి తరుణంలో భావితరానికి ఆశ జ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు, కార్పొరేట్...

ప్రీ లాంచ్ పేరుతో వసూళ్ల దందా

సాస్ ఇన్‌ఫ్రా కంపెనీ బరితెగింపు అమాయక ప్రజలను దోచుకుంటున్న వైనం భూమి రిజిస్ట్రేషన్ కాకుండా వ్యాపారం చేస్తున్న తీరు అవినీతి అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా కూకట్‌ప‌ల్లిలో గజం భూమి లేకుండా కోట్ల రూపాయల దోపిడి పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి ఎక్కడైనా చెప్పుకోండి మాకు ప్రభుత్వ అండదండలుంటూ బెదిరింపు కూకట్‌ప‌ల్లిలో ఇలా ఉంటే కొల్లూరులో మరో దోపిడీకి...

మాయా మైరాన్

ఎలాంటి అనుమ‌తులు లేకుండా వెంచ‌ర్ ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌ల భూముల‌ను వ‌దల్లే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ప్రొహిబిటేడ్ లిస్టులో ఉన్నా డోంట్ కేర్‌ రాజ‌కీయ నాయకుల అండ‌తో లేఅవుట్‌ షాబాద్ మండలం తిమ్మ‌రెడ్డిగూడ‌లో డొళ్ల వ్యాపారం అక్ర‌మార్కుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న ఇరిగేష‌న్ శాఖ‌ ప్రేక్ష‌క‌పాత్ర‌లో రెవెన్యూ శాఖ అధికార‌గ‌ణం https://www.youtube.com/watch?v=RLrWWauNreg మైరాన్ చెరుబిక్ ఈ పేరు వినే ఉంటారు… ఇదో పెద్ద రియ‌ల్ కంపెనీ. ప్ర‌భుత్వం నుంచి...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండి

స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం… అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు… పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు.. మాజీ ఎమ్మెల్యే...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం నాగోలులోని ఆనంద్‌ కుమార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు.. కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు! తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ,...

విద్యుత్‌ షాక్‌కు గురై ముగ్గురు మృతి

విద్యుత్‌ షాక్‌ కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్‌ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సాటాపూర్‌ గ్రామానికి చెందిన గంగారాం బోధన్‌ మండలం పెగడాపల్లి గ్రామంలోని పొలంలోకి ఊర పందులు వెళ్ళాయని వాటిని తరుముతుండగా అక్కడ ఉన్న కరెంట్‌ వైర్లకు తన దగ్గర...

సొసైటీ సోగయా..పెట్రోల్‌ బంకు హోగయా..

సహకార సంఘాన్ని నిండా ముంచేసిన ‘సర్‌’కారు ఆర్భాటంగా ఆరంభించి ఆదిలోనే అంతమైన తీరు మూడు రోజుల ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్‌ పంపు బెడిసికొట్టిన వ్యూహంతో మూడేళ్లుగా మూతపడేసిన వైనం ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు..పెట్రోల్‌ బంక్‌ లేదు అన్నదాతకు మేలు జరుగుడేమో..? కానీ మొత్తానికే ఎసరు ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని మూడేళ్లుగా మూసివేత చిలిపిచేడ్‌ ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్‌ పంపు...
- Advertisement -spot_img

Latest News

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి

లొంగిపోయిన 64మంది మావోయిస్టులు ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS