Saturday, September 21, 2024
spot_img

aadab hyderabad

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలి – షర్మిల

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....

జనసేన పార్టీకు మరో గుడ్ న్యూస్

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శాశ్వతంగా కేటాయించనుంది. ఏ పార్టీకి ఐనా పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి....

హ్యాట్రిక్‌ కొట్టిన అవినీతి తిమింగలం..

ఎసిబి వలలో ఒక సబ్‌ రిజిస్టర్‌,ఇద్దరు డాక్యుమెంట్‌ రైటర్లురూ.99,200, పలు డాక్యుమెంట్లు స్వాధీనం. 2007 పరిగి, 2018 మల్కాజిగిరి, 2024 లో సూర్యాపేట లో ఏసిపికి పాటుపడ్డ సురేందర్‌ నాయక్‌.నల్గొండ డి.ఎస్‌.పి ఆధ్వర్యంలో తనిఖీలు. గతంలో రెండుసార్లు పట్టుబడ్డ ఏమాత్రం అవినీతి తగ్గించకుండా, తన రేంజి కి తగ్గట్టు, గజానికి 100 నుంచి 200 అక్రమంగా వసూలు...

గణేష్ గెలుపుకోసం పల్లె లక్ష్మణ్ కృషి

కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం గణేష్ గెలుపు కోసం అందరిని ఏకతాటి పైకి తీసుకువచ్చిన పల్లె లక్ష్మణ్ గెలిపించే బాధ్యతను భుజాన ఎత్తుకున్న పల్లె లక్ష్మణ్ 59,057 మెజారిటీ తో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి రేవంత్...

రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామ పత్రాన్ని సమర్పించిన మోడీ

ప్రధాని మంత్రి పదవికి నరేంద్ర మోడి రాజీనామా చేశారు.లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది.ఈ సంధర్బంగా రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానల్లో విజయం సాధించింది.దీంతో రాష్ట్రప్రతి మూర్మును మోడి తన మంత్రిమండలితో కలిసి రాజీనామా...

మోడీకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

బిజెపి కూటమి ఎన్డీఏ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడంతో ప్రధాని మోడీకు ప్రపంచదేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి రికార్డు సృష్టించింది.ఈ సందర్బంగా నరేంద్ర మోడీకు చైనా,ఇజ్రాయిల్ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. పొరుగుదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని , రెండు దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలను...

బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదే : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపి ను గెలిపించింది బిజెపిను గెలిపించడానికి ఓట్లను బదిలీ చేసింది వంద రోజుల పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే...

డొల్లతనం బట్టబయలు.. డీపీఓ ఆగమాగం

టాక్స్ ఫిక్సేష‌న్‌కు సంబంధించిన రికార్డులు తీకుకెళ్లిన జిల్లా పంచాయ‌త్ రాజ్ అధికారి ఆర్.సునంద దివీస్ కంపెనీ జీపీకి చెల్లించాల్సిన పన్ను కుదింపు భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం లెక్కలు తారుమారుచేసిన అప్పటి డీఎల్‌పీఓ, ఎంపీఓ, కార్యదర్శి, సర్పంచ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు దివిస్ ప‌రిశ్ర‌మ‌కు సునంద ఆద్వ‌ర్యంలోని క‌మిటీనే ట్యాక్ ఫిక్సేష‌న్‌ డొల్లతనం బట్టబయలు కావడంతో ఉరుకుల పరుగులు ఈ క్రమంలో...

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం

చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img