Friday, September 20, 2024
spot_img

aadab hyderabad

( బిఎస్ఎఫ్ఐ ) కేయూ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా గుండబోయిన నవీన్ నియామకం

బిఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా న్యాయశాఖ విద్యార్థి గుండబోయిన నవీన్ నియమితులయ్యారు. తనను ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఎక్కడ చూసినా అవినీతే ఉందని...

“హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’’ లోషారుక్ క్యాంపెయిన్‌ ఆవిష్కరించిన సన్ ఫిస్ట్

సన్ ఫిస్ట్ తన బ్రాండైన " హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’’లో షారుక్ ఖాన్ నటించిన క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది.ఈ సందర్బంగా ఐటీసీ బిస్కెట్స్ &కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హ్యారిస్ షేర్ మాట్లాడుతూ భోజనం తర్వాత స్వీట్స్, డెసర్ట్ లను తరచుగా తీసుకుంటున్నట్టు గుర్తించిన నేపథ్యంలో సన్ ఫిస్ట్...

చిహ్నంలో అమరవీరుల స్థూపం పెడితే మీకున్న కడుపు నొప్పి ఏంటి

కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం పై విషం కక్కి సెంటిమెంట్ ను రాజేశారు నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం చేపడుతుంది కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారు ఆంధ్ర బిర్యానీ పనికి రాదన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే చిహ్నం...

ఆస్తి ప‌న్నులో భారీ స్కాం..

ప్ర‌త్యేక ప్యాకేజీలతో ప్ర‌భుత్వాన్ని మోసం చేసిన‌ డీపీఓ ఆర్‌. సునంద‌, అప్ప‌టి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్య‌ద‌ర్శులు, స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యులు తెలంగాణ స‌ర్కార్‌కు దివీస్ కంపెనీ భారీ గండీ సుమారు రూ.14 కోట్ల ట్యాక్స్ హంపట్ 91.06 ఎకరాలకు కేవలం రూ.72లక్షలు ట్యాక్స్ ఫిక్స్ గజానికి రూ.1500లు తగ్గించిన వైనం ఆస్తి పన్ను మూల‌ధ‌నం విలువ రూ. 1 వేసే చోటా...

చదువుతోనే మార్పు సాధ్యం : పులి దేవేందర్ ముదిరాజ్

సమాజ మార్పు జరగాలన్న , కుటుంబ ఆర్థిక అభివృద్ధి జరగాలన్న ఆయా కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.మెపా ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన మెపా సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల లో...

42 శాతానికి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ,...

తిరిగి జైలుకు వెళ్తున్న..ఇంకా ఎన్ని రోజులుపాటు బందిస్తారో తెలియదు

భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టరు గత 20 ఏళ్ల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న జైల్లో మందులు కూడా ఇవ్వడం లేదు జూన్ 02 న తిరిగి తిహార్ జైలుకు , భావోద్వేగంతో వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు...

రాష్ట్రంలో కేసీఆర్ మాఫియా నడిపారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా బాధితుడిడే వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలి సీఎం రేవంత్ రెడ్డి పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు...

క‌నిపించ‌డం లేదు…

తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్న‌భోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మ‌ళ్ళీ తిరిగి రాను అని...

రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం..రెడ్ హాండెడ్ గా దొరికినపోయిన యువతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img