Sunday, March 16, 2025
spot_img

aadab hyderabad

వనవర్తి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..

4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు వనపర్తి జిల్లాలోని బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్‌లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్‌ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం...

సికింద్రాబాద్‌ పాస్‌పార్టు ఆఫీస్‌కు మాజీ సీఎం

పాస్‌పోర్టు రెన్యువల్‌ కోసం వెళ్లిన కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్‌ పాస్‌పోర్టు ఆఫీసు వచ్చారు. తన పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్‌ పాస్‌పోర్టును సబ్‌మిట్‌ చేసి సాధారణ పాస్‌పోర్టును తీసుకునేందుకు కేసీఆర్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి...

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ కుమార్‌

భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా జ్ఞానేష్‌ కుమార్‌(Gyanesh Kumar) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం నాడు సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ కుమార్‌ స్థానంలో జ్ఞానేష్‌ కుమార్‌ పోల్‌ ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని...

దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు

పురపాలక శాఖ ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల జాయింట్‌ ఇన్‌ స్పెక్షన్‌ రహేజా మైండ్‌స్పేస్‌లో భవన నిర్మాణ, గార్డెనింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ అవసరాలకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య...

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి దర్శనానికి ఆన్లైన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా నిర్వహించాలని మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా...

ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణలు కూల్చివేత

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్‌ నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న హెచ్‌ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్‌ఎండిఏ తహసీల్దార్‌ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్‌ నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే...

ప్ర‌హారీ లేని వ‌స‌తి గృహం

అనంతగిరిలో వైద్య విద్యార్థులకు రక్షణ కరువు..! కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు అనంతగిరిలో చిరుత సంచారం వార్తతో భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు వికారాబాద్‌ జిల్లా కేంద్రం లోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కు...

తెలంగాణ‌లో అర్హులు లేరా..?

ఏపికి కేటాయించ‌బ‌డ్డ డా. శ్రీనివాసులు తెలంగాణ‌లోని ఎంఎన్‌జేలో ఎలా విధులు నిర్వ‌ర్తిస్తారు..? అలాట్మెంట్ ఆంధ్ర‌కు.. నౌకరీ మాత్రం తెలంగాణ‌లో ఎంఎన్‌జే ఆసుప‌త్రి ప్రొ. ఆఫ్ స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ వైచిత్రం ఆంధ్రాలో రిటైర్డ్ అయినా.. తెలంగాణ‌లో జీతం ఒక్క‌గానొక క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో డైరెక్ట‌ర్‌గా ఆంధ్ర డైరెక్ట‌రా..? తెలంగాణ అంకాలజిస్ట్ కు అన్యాయం స‌మ‌స్య ప‌రిష్కారం కోసం స‌ర్కార్ దృష్టి పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి ఉద్యోగం ఏదైనా చ‌క్రం...

కుంభమేళాకు భారీగా భక్తుల రాక

55 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటన ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని...

రేపే ఢిల్లీ సీఎం ప్రమాణం..

గురువారం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం 27 ఏళ్ల తర్వాత రాజధానిలో బీజేపీ సర్కారు సీఎం రేసులో ముందున్న పర్వేశ్ సాహిబ్ వర్మ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి(DELHI CM) ఎవరనే సస్పెన్స్‌కు నేటితో తెరపడనుంది. సీఎం ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఉదయం సమావేశమైంది....
- Advertisement -spot_img

Latest News

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి

లొంగిపోయిన 64మంది మావోయిస్టులు ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS