Friday, September 20, 2024
spot_img

aadab hyderabad

గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి

రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాలలో అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,...

బాలికా విద్యపైనే దృష్టి

బీబీజీ సీఎండీ మల్లికార్జున రెడ్డి ఘనంగా బీబీజీ అవార్డుల‌ వేడుక సినీ నటి రీతూ వర్మ సందడి బాలికా విద్యపైనే అత్యధికంగా దృష్టి సారించినట్లు బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల‌ వేడుక నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ అవార్డులను సినీ నటి రీతూ వర్మతో కలిసి...

టీఎస్ఐఐసీ స్థలాలకు శఠగోపం..

స్థలాలు కేటాయించింది పరిశ్రమల కోసమా..? ప్రైవేట్ వ్యాపారం కోసమా..? గాడి తప్పిన సాగుతున్న టిఎస్ఐఐసీ అధికారుల పాలన.. పఠాన్ చెరు జోనల్ మేనేజర్ అనురాధ వింత పోకడ.. అక్రమ నిర్మాణాలకు వంత పాడుతున్న దారుణం.. అక్రమ నిర్మాణాలను సీజ్ చేశామంటూ కలరింగ్.. యదేచ్చగా కొనసాగుతున్న వ్యాపారం.. ప్రైవేటు స్థలం అంటూ వందల కోట్లు విలువ చేసే స్థలాన్ని కొల్లగొడుతున్న కేటుగాళ్లు.. అవినీతికి పాల్పడి అక్రమాలను...

పటాన్ చెరువు టీఎస్ఐఐసీలో భారీ అవినీతి తిమింగలం..

అప్పనంగా ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్న జడ్.ఎం. అనురాధ.. కోట్లు విలువ చేసే స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం.. చర్యలు తీసుకోవాల్సిన అనురాధ రూ.70 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అక్రమ నిర్మాణాలను నేటికీ కూల్చివేయని అవినీతి అధికారి.. ఆక్రమాలను సక్రమం చేసే పనిలోనే కాలం గడుపుతున్న దుర్మార్గం.. మీ దగ్గర మస్తు కాసులు వున్నాయా..? ఇక టి.ఏస్.ఐ.ఐ.సి...

సియెర్రా సాప్ట్‌ వేర్‌.. సాప్ట్‌గా మోసం

వేతనం రాక… కంప్యూటర్‌ ఆపరేటర్ల ఘోస మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం కలెక్టరేట్‌ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ ఆఫీస్‌ల్లో పనిచేస్తున్న 35మంది.. 3ఏళ్లుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సైతం చెల్లించని ఏజెన్సీ అయినా సదరు సంస్థపై చర్యలు తీసుకోని ప్రభుత్వం ఆదాబ్‌తో తమ ఘోడు వెళ్ళబోసుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సర్కార్‌ ఆఫీసులో నౌకరు అంటే ఇగ మీకేంటి చేతినిండా...

అంతా మా ఇష్టం.!

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లో అక్రమాల పుట్టా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గత సంచాలకులు 317 జీవో టైంలో అవినీతికి పాల్పడ్డ గడల శ్రీనివాస్‌ రావు 8మంది ఉద్యోగినీలను ఒకే చోటకి మాడిఫికేషన్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేసిన వైనం.. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు మరో డిప్యూటీ డైరెక్టర్‌ తో కలిసి కార్యకలాపాలు మెంటల్‌ ఆస్పత్రిలో అక్రమాలకు పాల్పడ్డ...

కబ్జా భూమిలోనే.. ‘ఎన్‌’కన్వెన్షన్‌ సెంటర్‌..!

తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి రెండు ఎకరాలు బఫర్‌జోన్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌ ఉన్నట్లు గుర్తింపు నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంట గది, స్టోర్‌ రూమ్‌లు నిర్మించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ నేటికి చర్యలు తీసుకోని ఇరిగేషన్‌ అధికారులు తొలుత 29ఎకరాల చెరువుకుగాను ప్రస్తుతం 10 ఎకరాలే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువు...

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్ క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు పట్టేది కనీసం 3-4గంటలు రోజులో కేవలం రెండు నుంచి...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది. విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. ఈ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img