Sunday, March 16, 2025
spot_img

aadab hyderabad

పకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలు

భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నాంమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలుకు భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్‌ లోని ఎంసీహెచ్‌ఆర్డీలో రెవెన్యూశాఖ అధికారులతో సవిూక్ష జరిపిన పొంగులేటి.. గత సర్కార్‌ హయాంలోని రెవెన్యూ చట్టంలో అన్నీ లోపాలు, లొసుగులే ఉన్నాయన్నారు....

రంజాన్‌ మాసంలో ప్రత్యేక ఏర్పాట్లు

అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్‌ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్‌ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి...

అన్నారం దర్గా తలనీలాల క‌హానీ

మహిళల పెద్ద తలనీలాలు మాయం చిన్న పిల్లల తలనీలాలు మాత్రమే చూపించిన ఇన్‌స్పెక్ట‌ర్‌ 30లక్షల సరుకు చాటుగా అమ్ముకొని 5 లక్షలు మాత్రమే వక్ఫ్‌ బోర్డులో జమ ఇక్కడి ఒక కళ్యాణకట్ట చేసే వ్యక్తితో కుమ్మక్కు అయిన సుబ్బారావు వక్ఫ్‌ బోర్డు ఆదాయానికి గండి కొట్టిన వైనం జిల్లా మైనార్టీ అధికారి టి.రమేష్‌ విచారణలో తేలిన తలనీలాల మాయం. గ్రామ ప్రజలు సమక్షంలో...

నిర్లక్ష్యపు నీడలో అంగన్వాడీ కేంద్రాలు..

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లేక అల్లాడుతున్న టీచర్లు, ఆయాలు… చదువు చెప్పేది వారే అన్నం వండి పెట్టేది వారే….. చర్చలు జరిగి ఆరు నెలలు గడిచిన కానరానీ బెనిఫిట్స్‌ 40 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన అంగన్వాడి కేంద్రాల్లో 50 రూపాయల గౌరవే తనంతో ఆయాగా, టీచర్‌ గా ఉద్యోగాలు పొంది నేడు 65 సంవత్సరాలు నిండాయని రిటైర్మెంట్‌ కల్పించి ఎలాంటి...

దివిస్‌ షేర్‌ మరోసారి పతనం

రోజురోజుకు భారీగా దిగువకు గత నెల రోజులలో భారీ కుదుపు 6,100 నుండి 5836 వరకు తగ్గిన షేర్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోనే అతి భారీ ఫార్మా పరిశ్రమ దివిస్‌(DIVIS) ల్యాబ్స్‌ భారీగా ఎగుమతులు చేస్తూ ముందు భాగంలో ఉన్న దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ మార్కెట్‌లో గత నెల రోజులుగా భారీగా ఒడిదుడుకులకు గురి అవుతుంది. ఇటీవల 6100...

ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్‌ సీఐ ఇద్దరు కానిస్టేబుల్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కేంద్రంలోని ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యా వెంకట రాములు నారాయణపేట జిల్లా మక్తల్లో...

సిద్ధులగుట్ట‌ చరిత్ర, వైభవం, మహాత్మ్యం

క్షేత్ర చరిత్ర, వైభవం, మహాత్మ్యం కరపత్రాలను ఆవిష్కరణ‌ కరపత్రాన్ని దేవస్థానంలో ఆవిష్కరించిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్. మోహనకృష్ణ భార్గవ స్థానిక క్షేత్రాల చరిత్రను, వైభవాలను వ్యాప్తి చేసి వాటి అభివృద్ధి కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజిక కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ అన్నారు. మంగళవారం...

ఢిల్లీని వెనక్కి నెట్టిన హైదరాబాద్‌

పెరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడులు గ్రామీణ ప్రాంత ప్రజలూ నగరబాట.. హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌లో సెటిల్‌ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగరబాట పడుతున్నారు. నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండంటతో సిటీలో సెటిల్‌ అయ్యేవారి...

అర్థంపర్థంలేని హామీలతో సీఎం గందరగోళం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు ఖాయం ఎంపీ ఈటలరాజేందర్‌ అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్ది సరోత్తం రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్‌ పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బీజేపీకి మద్దతు...

స్కూళ్లలో పల్లీపట్టీల పంపిణీకి ప్రభుత్వం బ్రేక్‌

అరటిపండు, గుడ్డు సరఫరాకు కర్టాటక నిర్ణయం పల్లీపట్టీలతో పిల్లల ఆరోగ్యానికి చేటు అన్న ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇకనుంచి పల్లీపట్టీల పంపిణీని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో వాటిలో అత్యధికంగా చక్కెర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై...
- Advertisement -spot_img

Latest News

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS