Wednesday, March 19, 2025
spot_img

aadab hyderabad

ఏసీబీ కి చిక్కిన వెల్దండ ఎస్సై ఎం. రవి

అడ్డదారులు తొక్కుతున్న ఖాకీలు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న.. తీరు మార్చుకొని కొంతమంది అధికారులు తాజాగా రూ.50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్సై ఎం.రవి రోజుకో అధికారి చేస్తున్న అవినీతి గుట్టురట్టవుతుంది.ఏసీబీ అధికారులు వేసిన వలలో చాపల చిక్కుకుంటున్నారు కొంతమంది అధికారులు. ఇక చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు...

ఈసా వాగుకు ప్రాణగండం

సహజ వాగును దారిమల్లించే యత్నం అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్ ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరోరెవిన్యూలో ‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద...

పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు...

ఎ.వి. రంగనాథ్ బాధ్యతలు స్వీకరణ

జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎ.వి. రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా...

నిమ్స్ లో మొలచింత‌లప‌ల్లి బాధిత మహిళను పరామర్శించిన మంత్రి సీత‌క్క‌

నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటాం చెంచుల భూముల‌ను కాజేసే కుట్ర‌ను అడ్డుకుంటాం మొల చింతలపల్లి చెంచు మ‌హిళ‌పై అత్యంత పాశ‌వికంగా దాడి చేసిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క స్ప‌ష్టం చేసారు. మ‌ధ్య‌యుగాల నాటి...

ఏపీ డీజీపీ ని కలిసి శుభకాంక్షలు తెలిపిన వీ.హెచ్.పి నాయకులు

విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా.రావినూతల శశిధర్ విజయవాడ శ్రీకనకదుర్గా మాతను దర్శించికున్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని ప్రార్థించమని తెలిపారు.అమ్మవారి దయతో సమాజ కార్యక్రమాలను మరింత వేగంగా చేసేలా శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు వెల్లడించారు.కనకదుర్గా మత దర్శనం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా బాద్యతలు...

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు

ప్రముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి, హిందీ న‌టి ష‌బానా అజ్మీల‌కు.. ఆస్కార్ అవార్డులు అంద‌జేసే అకాడ‌మీలో స‌భ్య‌త్వ ఆహ్వానం అందింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త స‌భ్యుల‌కు ఆహ్వానం పంపింది. ఆ జాబితాలో రాజ‌మౌళి,...

మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి

రాజమౌళి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.రాజమౌళితో పాటు అయిన సతీమని రమా రాజమౌళి కూడా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.ఆస్కార్ అకాడమీలో చేరేందుకు రాజమౌళి దంపతులకు ఆహ్వానం అందింది.ఈ ఏడాది 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం పంపింది.ఈ జాబితాలో రాజమౌళి దంపతుల పేరు కూడా ఉంది.వీరిద్దరితో పాటు భారత్ కి...

ఎట్టిపరిస్థితిలో పోచారం,సంజయ్ ల సభ్యత్వాలు రద్దు చేస్తాం

-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్...
- Advertisement -spot_img

Latest News

కాంగ్రెస్‌ అసమర్థతతో రైతులకు ఇబ్బందులు

రేవంత్‌ కళ్లు తెపిరిపించేందుకు ఎండిపోయిన వరితో వచ్చాం : కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ కాక,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS