Saturday, March 15, 2025
spot_img

aadab hyderabad

రియల్ దందాతో… భారీ మోసం

ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ నకిలీ బాగోతం రంగారెడ్డి జిల్లా తోలుక‌ట్టలో మ‌రో ఫ్రీ లాంచ్ యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా రంగు రంగుల బ్రోచ‌ర్స్‌తో అట్రాక్ట్ ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా స‌.నెం. 167లోని 10 ఎక‌రాల్లో రాయ‌ల్ ఫామ్స్ వెంచర్ జీఓ 111 పరిధిలోకి తోలుక‌ట్ట గ్రామం ధ‌ర‌ణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మ‌కాలు రెవ‌న్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం ప్రేక్ష‌క పాత్ర‌లో...

పోలీస్ డేటా చోరీ నిందితుడి అరెస్ట్!

తెలంగాణ పోలీస్ శాఖ ను కుదిపేసిన డేటా హ్యాకింగ్ ఘటన లో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు.. నిందితుడు ఇరవై ఏళ్ల కుర్రాడిగా తేల్చారు…ఉత్తరప్రదేశ్ ఝాన్సీ కి చెందిన జతిన్ కుమార్ నోయిడా లో నివసిస్తూ చదువుకుంటున్నట్లు తెలిసింది.. తెలంగాణ పోలీస్ శాఖ కు చెందిన హ్యక్ ఐ మొబైల్ యాప్ సహా...

తెలుగు రాష్ట్రాల నుండి 29 ఎంపీలు

పార్టీపరంగా గెలిచినవి పదకొండు మిత్రపక్షలవి మరో పద్దెనిమిది మొత్తంగా గెలిచినవి ఇరవై తొమ్మిది..! మంత్రి పదవులు ఐదు..! కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానమే! మునుపెన్నడూ లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుకుంది..తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి మొత్తం 17 స్థానాల్లో ఎనమిది స్థానాలు గెలుచుకుని యాభై శాతం సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది…ఏపీలో బలం లేకపోయినా టీడీపీ...

మహిళల కోసం సరికొత్త ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్

ప్లాటినం గోల్డ్ ఇంటర్నేషనల్,ఇండియా,సెన్కో గోల్డ్ & డైమండ్స్ తో కలిసి సంతోషం,సమృద్ధి మరియు సాధికారత మూర్తీభవించిన ఆధునిక మహిళకు నివాళిగా ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను విడుదల చేసింది.ప్లాటినం యొక్క స్వాభావిక లక్షణాలను ప్రతిబింబిస్తూ, ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ నేటి తరపు మహిళల చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా రూపొందించబడింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం...

నరేంద్ర మోడి అనే నేను..

మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...

కారులో ఇరుకున్న బాలుడు

సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిలాడిపోయాడు.ఇది గమనించిన స్థానికులు జేసీబీ,గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.

రామోజీరావు అంతిమయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ – బ్రహ్మణి

రామోజీరావు నాకు మార్గదర్శకులు రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావు ది ఓ చరిత్ర నా లాంటి యువత కు ఆయన స్ఫూర్తి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావు ది ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదు ఏరంగంలో చేయి...

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ...

టీంఇండియా బ్యాటర్స్ కి ఇచ్చే గౌరవం బూమ్ర కి ఇవ్వాలి

టీంఇండియా బ్యాటర్స్ కు ఇచ్చే గౌరవం,గుర్తింపు బూమ్ర కూడా ఇవ్వాలని అని అన్నారు టీం ఇండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.ఈరోజు జరగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.రాత్రి 8 గంటలకు న్యూయార్క్ లో నసౌ కౌంటీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో గౌతం గంభీర్ ఈ వ్యాఖ్యలు...
- Advertisement -spot_img

Latest News

అవమానాలను తట్టుకుని నిలబడ్డ జనసేన

నిజమైన హీరో మన నాయకుడు పవన్ : నాదెండ్ల మనోహర్‌ ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS