Friday, March 14, 2025
spot_img

aadab hyderabad

తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్‌గా.. చోరీలు

ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ పలు రాష్ట్రాలలో పోలీసుల కళ్ళు కప్పి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి డివిజన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1,70,000 రూపాయల నగదు, 13.6 తులాల ఆభరణాలు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పెద్దపల్లి...

రూ. 104 కోట్ల గణనీయ ఆదాయం ఆర్జించిన ఐథింక్ లాజిస్టిక్స్

2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది.ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ ఐథింక్ లాజిస్టిక్స్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104 కోట్ల గణనీయ ఆదాయం...

పవన్ కళ్యాణ్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన చిరంజీవి

జనసేనాని పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయాన్నిసెలబ్రేట్ చేస్తూ చిరంజీవి ఇంటి వద్ద జరిగిన మెగా రీయూనియన్ నుండి సంతోషకరమైన క్లిక్‌లు

కవితకు మరో ఎదురుదెబ్బ

కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్ పుస్తకాలూ కోరిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...

ఎల్.కే అద్వానీ,మురళి మనోహర్ జోషిలను కలిసిన మోడి

జూన్ 09న జరిగే ప్రమాణస్వీకారనికి రావాలని కోరిన మోడి బీజేపీ అగ్రనేతలైన ఎల్.కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలను మోడీ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన సంధర్బంగా ఎల్కే అద్వానీ,మురళి మోహన్ జోషీలతో సమావేశమయ్యారు.అనేక విషయాల పై చర్చించిన అనంతరం ఈ నేల 9న జరగబోయే ప్రమాణస్వీకారనికి రావాలని ఆహ్వానించారు.

నీటిపారుదల శాఖ సీరియస్‌

కాలువ కబ్జాపై నోటీసులు జారీ పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు ఆదాబ్‌ కథనానికి స్పందన నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్‌ అయ్యారు. అమాయకులే టార్గెట్‌… 1/70లో అక్రమ వెంచర్‌.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్‌ హైద్రాబాద్‌ ప్రత్యేక కథనాన్ని...

చెత్త డంపింగ్ యాడ్ ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్ధరణ చేయాలి – సిపిఐ

చిట్యాల పట్టణ కేంద్రంలో పాలసీతలీకరణ కేంద్రానికి ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డు ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేశారు సిపిఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్.నాయకులతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సంధర్బంగా అక్బర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఉపయోగించడం వల్ల కాలనివాసులకు,రహదారి వెంట...

మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం : పవన్ కళ్యాణ్

మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...

ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోడీ

ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్ ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...

జేఎన్ఆర్ ఫ్రీ లాంచ్ మోసం

ఆఫ‌ర్ల‌ పేరుతో మోసానికి పాల్ప‌డుతున్న జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ మోసం స్పెషల్ గిఫ్ట్ ల పేరుతో ప్రజలకు టోకరా యాదాద్రి జిల్లా బొందుగుల్లలో మ‌రో ఫ్రీ లాంచ్ రంగుల బ్రోచ‌ర్స్‌తో ఆక‌ర్షిస్తూ అమాయకుల నుండి డ‌బ్బులు దండుకుంటున్న వైనం స‌.నెం. 762, 763లోని 8 ఎక‌రాల 26 గుంట‌ల్లో వెంచర్ ధ‌ర‌ణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్న ఎరా గ్రీన్...
- Advertisement -spot_img

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS