Sunday, March 16, 2025
spot_img

aadab hyderabad

టెన్త్ విద్యార్థులకేందీ ఈ పరేషాన్..

విద్యార్థులను పరీక్షలు రాయమంటారా… వద్దా ..? బోర్డు తీరు స్పష్టం చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్ కాలేజీల తీరుతో విసిగిపోతున్న పదవతరగతి విద్యార్థులు.. పరీక్షలు పూర్తికాకముందే ఎందుకీ ఈ తంతూ అని ప్రశ్న .. ఫోన్ కాల్స్ తో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఇంటర్ బోర్డు తెగేసి చెప్పిన మారని కార్పొరేట్ కాలేజీల తీరు విందులు ఆశ జూపి విద్యాసంస్థల ప్రతినిధులను...

అక్ర‌మార్కుల‌కు కొమ్ముకాస్తున్న పోలీసులు

సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామం, ఆనంద్‌న‌గ‌ర్ కాల‌నీలో భూఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డుతున్న అజ‌య్‌కుమార్ కేడియా సివిల్ మ్యాట‌ర్‌లో త‌ల‌దూరుస్తున్న కొల్లూరు పోలీసులు మేమెం చెప్పిందే వేదం.. చేసిందే న్యాయం అంటున్న పోలీసులు ఎవ‌రికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కోర్టు ఆర్డ‌ర్ ఇక్క‌డ చెల్ల‌వుంటూ కంటైనర్లను తొల‌గించిన పోలీసులు కోర్టు ఆర్డ‌ర్‌ను లెక్క‌చేయకుండా యెలిమెల ప్రమోద్ పై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు పోలీసులను అడ్డం...

బీసీ బందులో ‘పంపకాలు’

ఒక్క పథకాన్ని ఇద్దరికి పంచిపెట్టిన నాయకులు ఓటు బ్యాంకు కోసం లీడర్ల అత్యుత్సాహం అసలైన లబ్ధిదారుడికి తీవ్ర నష్టం విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి..! గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేద, బలహీన బీసీ కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సాయాన్ని వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర...

ధర్మద్రోహులను క్షమించేది లేదు..

చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్‌కి వీహెచ్‌పి రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శ ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా అండగా ఉంటామని భరోసా దుర్మార్గుల చేతిలో చిత్రహింసలు అనుభవించానని రంగరాజన్‌ ఆవేదన వీహెచ్‌పి అండగా నిలబడటం కొండంత బలాన్ని ఇచ్చింది: రంగరాజన్‌ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ...

మారుతీ కాలనీ స‌ర్వే నెం. 199/28 కబ్జా కాదు..

గత 30 ఏళ్ల క్రితం ఈ స్థ‌లం కొనుగోలు చేశామ‌న్న మంత్రి లక్ష్మణ్‌ కాప్రా తహసీల్దార్‌పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం తహసిల్దార్‌ సుచరిత మాపై క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...

మూడెకరాలలోపు రైతులకు గుడ్‌ న్యూస్‌

అకౌంట్లలో డబ్బులు జమ తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి...

జూనియర్‌ కాలేజీల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు

మా కాలేజీ అడ్మిషన్లు మా ఇష్టం.. నిబంధనలు లెక్కచేయని ప్రయివేట్ కాలేజీలు కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే బోర్డు ఎం చేస్తున్నట్లు అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు …చేసేదేమిలేదు .. అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యిందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే కాలేజీ యజమాన్యాలపై ఇంటర్...

కొండ పోచమ్మపై సాయి యాదవ్ మార్క్

ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర వినూత్నంగా సంబరాలు దేవాలయ అభివృద్ధిలో తనదైన ముద్ర అంబరాన్ని అంటేలా ఉత్సవాల నిర్వహణ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తెలంగాణలో ప్రసిద్ధ గ్రామ దేవత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ వరాల తల్లిగా పేరొంది.. జన నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కొండ పోచమ్మ తల్లి దేవస్థానం నిత్యం దిన దినాభివృద్ధి చెందుతుంది. పచ్చటి పంట పొలాల‌ నడుమ ఎత్తైన...

ఒకే ఒక్కడు.. మాస్టారు

తరగతులు ఐదు.. ఉపాధ్యాయులు ఒక్కరే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్య మిథ్యే.. ఒకే తరగతిలో అందరికీ ప్రాథమిక విద్య బోధన నాణ్యమైన విద్యను నష్టపోతున్న విద్యార్థులు చిలిపిచేడ్‌ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన ప్రాథమిక విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పసిపిల్లలు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ,...

ఏసీబీ వలలో సబ్ ఇన్‌స్పెక్ట‌ర్

రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్‌ ఎస్సై వేణుగోపాల్‌ గౌడ్‌ వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ గౌడ్‌ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్‌ చేసి ఎసిబికి అడ్డంగా బుక్‌ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్‌ మండలం...
- Advertisement -spot_img

Latest News

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS