మా భూమిలోకి వ్యర్థ జలాలు వదులుతున్నారు
నాశనమవుతున్న పంట పొలాలు
సంతాని బావితోపాటు, వ్యవసాయ బోర్లు నష్టపోయాను
రెడ్డిస్ ల్యాబోరెటరీస్ నుంచి వెలువడుతున్న వ్యర్ధజలాలు అపారనష్టం
నల్గొండ జిల్లా పెద్దదేవులపల్లికి చెందిన మల్లయ్య కాలుష్య బోర్డుకు లేఖ
తన వ్యవసాయ భూమిలో కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుందని నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సింగం మల్లయ్య ఆవేదన వ్యక్తం...
ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
రాయదుర్గం,గచ్చిబౌలి,కొండాపూర్,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,పంజాగుట్ట,మలక్ పేట,
నాంపల్లి,నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం
భారీ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహదారులు
చాల చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం
హైదరాబాద్ లోని అనేక చోట్ల భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయి ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురిసింది.రాయదుర్గం , గచ్చిబౌలి , కొండాపూర్ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ ,...
బీజేపీ వాళ్లు అయోధ్య రామమందిరం చూపించి.. అక్షంతలు పంచి, ఓట్లు కొల్లగొట్టాలని చూశారనీ కానీ అయోధ్యలోనే ఓడి పోయారనీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.
అయోధ్య పరిధి వచ్చే ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓ డిపోయారనీ అన్నారు.
బెంగుళూర్ రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన హేమ
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకునట్టు నిర్ధారించిన పోలీసులు
హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తొలగించాలని డిమాండ్
అసోసియేషన్ లో ఉంచాలా లేదా తొలగించాలనే దానిపై అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో పోల్ పెట్టిన అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు
రేపు హేమను తొలగించే...
జగన్ ఆనందం కోసం తనకు పోలీస్ స్టేషన్ లో చీకట్లో ‘treatment‘ ఇచ్చిన IPS అధికారి ఇంటికి వెళ్లి బొక్కే ఇచ్చిన ఏపీ టీడీపీ నేత పట్టాభి…
తనను ఆరోజు ఎంతో హింసించారని ఆయన ఆవేధన వ్యక్తం చేసారు.
జాషువా సహా ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో… గేట్ కు పూల బొకే పెట్టేసి పట్టాభి...
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు...
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6న జరగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్...
అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది..మంచి చెడు అనార్థలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాల..అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాల..అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల పేరిమ కావాల..సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాల..జగమంత ఆమోదించే అపారమైన జ్ఞానం కావాల..కొండంత లచ్చి దగ్గరుంచి బిక్కుబిక్కుమనే బతుకు కావాల..జనమంతా మెచ్చే సగుణాల గుణం...
ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాల పాత్రపై చర్చిస్తున్న బీజేపీ అగ్ర నేతలు
సమావేశంలో పాల్గొన్న మోడీ బీజేపీ నేతలు.. టీడీపి నేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర మిక్షపత్రాల నేతలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...