గత 30 ఏళ్ల క్రితం ఈ స్థలం కొనుగోలు చేశామన్న మంత్రి లక్ష్మణ్
కాప్రా తహసీల్దార్పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం
తహసిల్దార్ సుచరిత మాపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు
మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...
అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి...
మా కాలేజీ అడ్మిషన్లు మా ఇష్టం..
నిబంధనలు లెక్కచేయని ప్రయివేట్ కాలేజీలు
కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే బోర్డు ఎం చేస్తున్నట్లు
అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి
పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం
ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు …చేసేదేమిలేదు ..
అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యిందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే
కాలేజీ యజమాన్యాలపై ఇంటర్...
ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర
వినూత్నంగా సంబరాలు
దేవాలయ అభివృద్ధిలో తనదైన ముద్ర
అంబరాన్ని అంటేలా ఉత్సవాల నిర్వహణ
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు
తెలంగాణలో ప్రసిద్ధ గ్రామ దేవత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ వరాల తల్లిగా పేరొంది.. జన నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కొండ పోచమ్మ తల్లి దేవస్థానం నిత్యం దిన దినాభివృద్ధి చెందుతుంది. పచ్చటి పంట పొలాల నడుమ ఎత్తైన...
తరగతులు ఐదు.. ఉపాధ్యాయులు ఒక్కరే
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్య మిథ్యే..
ఒకే తరగతిలో అందరికీ ప్రాథమిక విద్య బోధన
నాణ్యమైన విద్యను నష్టపోతున్న విద్యార్థులు
చిలిపిచేడ్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన ప్రాథమిక విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పసిపిల్లలు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ,...
రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా ధారూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్ చేసి ఎసిబికి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్ మండలం...
కాప్రా మండల్ మారుతీ కాలనీ సర్వే నెంబర్ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్ సుచరిత
కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా
ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్
కాప్రా సర్కిల్ పరిధి కుషాయిగూడ...
అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ..
అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి..
వేల గజాల్లో ప్లాట్ ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్..
మైనింగ్ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...
ఆటోల రవాణా పన్నులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు..
వేలల్లో జరిమానాలు విధిస్తున్న అధికారులు..
దీనిపై తగిన జీఓ తీసుకురావాల్సిన అవసరం ఉంది..
నగర డిప్యూటీ మేయర్, టీటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ మోతె శోభన్ రెడ్డికి వినతిపత్రం..
జీ.హెచ్.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో అందజేసిన స్వచ్ ఆటో,రిక్షా కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు
హైదరాబాద్ జిహెచ్ఎంసి స్వచ్ ఆటో, రిక్షా కార్మికుల జాయింట్...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...