Monday, March 17, 2025
spot_img

aadab hyderabad

ప్రభుత్వ భూమి కబ్జా దారులపై కఠిన చర్యలు తప్పవు

కాప్రా మండల్‌ మారుతీ కాలనీ స‌ర్వే నెంబర్‌ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్‌ సుచరిత కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్‌ కాప్రా సర్కిల్‌ పరిధి కుషాయిగూడ...

గోల్డెన్‌ కీ పేరుతో గోల్‌మాల్‌

అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్‌ కీ నిర్మాణ సంస్థ.. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్‌ కీర్తి, గూడెం మధుసూదన్‌ రెడ్డి.. వేల గజాల్లో ప్లాట్‌ ఉన్నట్టుగా ప్లాట్‌ నెంబర్‌కు బై నెంబర్‌ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌.. మైనింగ్‌ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్‌ రెడ్డి.. ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...

దయనీయంగా మారిన స్వచ్ఛ ఆటో, రిక్షా కార్మికుల జీవితాలు..

ఆటోల రవాణా పన్నులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు.. వేలల్లో జరిమానాలు విధిస్తున్న అధికారులు.. దీనిపై తగిన జీఓ తీసుకురావాల్సిన అవసరం ఉంది.. నగర డిప్యూటీ మేయర్‌, టీటీయూసీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ మోతె శోభన్‌ రెడ్డికి వినతిపత్రం.. జీ.హెచ్‌.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో అందజేసిన స్వచ్‌ ఆటో,రిక్షా కార్మికుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు హైదరాబాద్‌ జిహెచ్‌ఎంసి స్వచ్‌ ఆటో, రిక్షా కార్మికుల జాయింట్‌...

ఎమ్మెల్యే గారు స్థానిక సమస్యలపై స్పందించండి

విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత.. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన.. ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి.. ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి.. స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే...

అక్ర‌మంగా ఎర్ర‌మ‌ట్టి ర‌వాణా..?

అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు పట్టించుకోని సంబంధిత అధికారులు మండలంలో ఇష్టారాజ్యంగా అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారం గ్రామ శివారు ప్రభుత్వ భూమి నుండి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాసంబంధిత అధికారులు...

అధికారుల‌కు బ‌దిలీలు ఉండ‌వా..?

మండలంలో పాతుకుపోయిన ఏవో, ఎంపిఓ, ఏపీవో… సుదీర్ఘ కాలంగా ఒకేచోట విధులు పట్టింపు లేని శాఖధిపతులు.. వెంటనే బ‌దిలీ చేయాలని ప్రజల డిమాండ్‌ పర్వతగిరి మండల కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏవో, ఎంపిఓ, ఏపీఓ అధికారులకు బదిలీ ఎందుకు జరగడంలేదనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది. ఎంపీడీవో మారినా ఈ అధికారులు ఎందుకు మారడం లేదనే అంశంపై...

పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. స్వచ్ఛ నిర్మల్‌ జిల్లా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖానాపూర్‌ పట్టణంలో విస్తృత పర్యటన చేశారు. పట్టణం లోని పదవ వార్డులో డ్రైనేజీలను, రోడ్డు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైనే జీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా...

కబ్జాదారుల కబంధహస్తాల్లో ఖతమైన చెరువు.. !

పుప్పాలగూడలో ఫినిక్స్ కబ్జా చేస్తున్న చెరువు స్థలం హైడ్రా పరిధిలో లేదా..? ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..? దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం.. వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కండ్లకు కనబడటం లేదా..? కాసులకు అమ్ముడు పోయిన అధికారులు జాడెక్కడ..? వీరి బాగోతం బట్టబయలు కాకుండా...

దీవిస్ అంటేనే హడలిపోతున్న అధికారులు…?

యాదాద్రి జిల్లా అధికారులకు తిప్పలు దీవిస్ చైర్మన్ తో కుమ్మక్కు ఫలితం దీవిస్ అక్రమాలకు ఎంతమంది బలి కావాలి. దీవిస్ కాలుష్యంతో 1200 గీత కార్మికులు ఉపాధికి గండి వందల రైతుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఆర్డీవోలు, ఒక సర్వేయర్, ఇద్దరు పిసిబి అధికారులు ఒక డిపిఓ, ఇద్దరు గ్రామ కార్యదర్శిలకు దివిస్ ఉచ్చు..? యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులు

సచ్చిన, రోగాల బారినడిన మూగజీవాలను కోసి మాంసం విక్రయాలు జాడాలేని అధికారులు అత్యాశతో కొందరు వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న జీవాలు మరియు చనిపోయిన జీవాల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇక్కడ కల్తీ మాసం అమ్మకాలు ఇష్టారితిగా జరుగుతున్న అధికారులు మాత్రం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. చనిపోయిన రోగాల బారిన...
- Advertisement -spot_img

Latest News

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS